చీరలు కట్టిన సుందరీమణులు, ఓరుగల్లు వేయి స్తంభాల గుడి సందర్శన-miss world contestants in saree visit the historic thousand pillar temple ramappa pond ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చీరలు కట్టిన సుందరీమణులు, ఓరుగల్లు వేయి స్తంభాల గుడి సందర్శన

చీరలు కట్టిన సుందరీమణులు, ఓరుగల్లు వేయి స్తంభాల గుడి సందర్శన

Published May 14, 2025 10:24 PM IST Bandaru Satyaprasad
Published May 14, 2025 10:24 PM IST

మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ బుధవారం ఓరుగల్లులో పర్యటించారు. రామప్ప చెరువు, వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు.

మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ బుధవారం ఓరుగల్లులో పర్యటించారు. రామప్ప చెరువు, వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు.

(1 / 6)

మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ బుధవారం ఓరుగల్లులో పర్యటించారు. రామప్ప చెరువు, వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు.

ప్రపంచ సౌందర్యం, స్థానిక సంస్కృతి ఆకర్షణీయమైన సమ్మేళనం ఇవాళ రామప్ప చెరువును సందర్శించింది. భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సుందరీమణులు సొగసైన తెలంగాణ చీరలను ధరించారు.

(2 / 6)

ప్రపంచ సౌందర్యం, స్థానిక సంస్కృతి ఆకర్షణీయమైన సమ్మేళనం ఇవాళ రామప్ప చెరువును సందర్శించింది. భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సుందరీమణులు సొగసైన తెలంగాణ చీరలను ధరించారు.

తెలంగాణ సంప్రదాయ వస్త్రాలలో ప్రపంచ అందగత్తెలు రామప్ప చెరువు వద్ద ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.  వారి కట్టు, బొట్టు ఆకట్టుకున్నాయి.

(3 / 6)

తెలంగాణ సంప్రదాయ వస్త్రాలలో ప్రపంచ అందగత్తెలు రామప్ప చెరువు వద్ద ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. వారి కట్టు, బొట్టు ఆకట్టుకున్నాయి.

 హన్మకొండ జిల్లాలో రామప్ప దేవాలయం సమీపంలో గల హరిత హోటల్లో మహిళలతో కలిసి ప్రపంచ సుందరీమణులు బతుకమ్మ ఆడారు.

(4 / 6)

హన్మకొండ జిల్లాలో రామప్ప దేవాలయం సమీపంలో గల హరిత హోటల్లో మహిళలతో కలిసి ప్రపంచ సుందరీమణులు బతుకమ్మ ఆడారు.

మిస్ వరల్డ్ పోటీదారులు స్థానిక ఆచారాలను పాటిస్తూ రామప్ప ఆలయాన్ని సందర్శించేటప్పుడు తమ కోరికలు, ప్రార్థనలను నంది చెవిలో చెప్పుకున్నారు.

(5 / 6)

మిస్ వరల్డ్ పోటీదారులు స్థానిక ఆచారాలను పాటిస్తూ రామప్ప ఆలయాన్ని సందర్శించేటప్పుడు తమ కోరికలు, ప్రార్థనలను నంది చెవిలో చెప్పుకున్నారు.

మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ వారసత్వ సంపద చూసి ఆనందంలో మునిగిపోయారు. సంప్రదాయ దుస్తులలో రామప్ప ఆలయ నిర్మాణ అద్భుతాన్ని వీక్షించారు.

(6 / 6)

మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ వారసత్వ సంపద చూసి ఆనందంలో మునిగిపోయారు. సంప్రదాయ దుస్తులలో రామప్ప ఆలయ నిర్మాణ అద్భుతాన్ని వీక్షించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు