Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు!-minister ponguleti srinivas reddy says that indiramma houses will be sanctioned even if there is no ration card ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు!

Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు!

Published Nov 05, 2024 01:09 PM IST Basani Shiva Kumar
Published Nov 05, 2024 01:09 PM IST

  • Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇన్నాళ్లు రేషన్ కార్డు ఉంటేనే ఇండ్లు మంజూరు చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ఇష్యూపై మంత్రి పొంగులేటి స్పష్టత ఇచ్చారు. రేషన్ కార్డు లేకున్నా ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.

రేషన్‌ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 

(1 / 5)

రేషన్‌ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 

మొదటి విడతలో పేదలు, నిరుపేదల విభాగాలుగా పరిశీలించి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి వివరించారు. 

(2 / 5)

మొదటి విడతలో పేదలు, నిరుపేదల విభాగాలుగా పరిశీలించి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి వివరించారు. 

రెండో విడత నుంచి మాత్రం రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకొని ఇండ్లు మంజూరు చేస్తామని.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చిచెప్పారు. 

(3 / 5)

రెండో విడత నుంచి మాత్రం రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకొని ఇండ్లు మంజూరు చేస్తామని.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చిచెప్పారు. 

తెలంగాణలో త్వరలోనే రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడించారు. గ్రామాల్లో వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు తదితర పింఛనుకు అర్హులను గుర్తించాలని అధికారులకు సూచించారు. 

(4 / 5)

తెలంగాణలో త్వరలోనే రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడించారు. గ్రామాల్లో వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు తదితర పింఛనుకు అర్హులను గుర్తించాలని అధికారులకు సూచించారు. 

పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని అధికారులను ఆదేశించారు.

(5 / 5)

పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని అధికారులను ఆదేశించారు.

ఇతర గ్యాలరీలు