తెలుగు న్యూస్ / ఫోటో /
MCD Polls: ఆప్- బీజేపీ మధ్య మరో రసవత్తర పోరు.. గెలిచేదెవరు?
- MCD Polls : ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈసారి 1.5కోట్ల మందికి ఓటు వేసే హక్కు లభించింది.
- MCD Polls : ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈసారి 1.5కోట్ల మందికి ఓటు వేసే హక్కు లభించింది.
(1 / 8)
దేశ ప్రజలను ఆకర్షించిన.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5:30 గంటల వరకు జరగనుంది.
(PTI)(2 / 8)
నిజాయితీతో కూడిన అధికారులను చూడాలంటే.. ఆమ్ ఆద్మీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
(PTI)(3 / 8)
ఎంసీడీ ఎన్నికల్లో ఓటేసిన బీజేపీ ఎంపీ హర్ష్ వర్ధన్. తూర్పు ఢిల్లీలోని కృష్ణా నగర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(PTI)(5 / 8)
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం 13,638 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. వీటిల్లో 3,360 బూత్లను సున్నితమైనవిగా గుర్తించారు.
(PTI)ఇతర గ్యాలరీలు