సూర్య‌తో సెకండ్ టైమ్‌ మ‌మితా బైజు రొమాన్స్ - ఫ‌స్ట్ మూవీకి షూటింగ్‌తోనే ప్యాక‌ప్‌!-mamitha baiju joins as female lead in suriya venky atluri movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సూర్య‌తో సెకండ్ టైమ్‌ మ‌మితా బైజు రొమాన్స్ - ఫ‌స్ట్ మూవీకి షూటింగ్‌తోనే ప్యాక‌ప్‌!

సూర్య‌తో సెకండ్ టైమ్‌ మ‌మితా బైజు రొమాన్స్ - ఫ‌స్ట్ మూవీకి షూటింగ్‌తోనే ప్యాక‌ప్‌!

Published May 20, 2025 01:35 PM IST Nelki Naresh
Published May 20, 2025 01:35 PM IST

సూర్య హీరోగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న బైలింగ్వ‌ల్ మూవీ సోమ‌వారం మొద‌లైంది. ఈ సినిమాలో సూర్య‌కు జోడీగా మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ది.

సూర్య‌, మ‌మితాబైజుల‌పై చిత్రీక‌రించిన ఫ‌స్ట్ షాట్‌కు త్రివిక్ర‌మ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీలో ర‌వీనా టాండ‌న్‌, రాధిక శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

(1 / 5)

సూర్య‌, మ‌మితాబైజుల‌పై చిత్రీక‌రించిన ఫ‌స్ట్ షాట్‌కు త్రివిక్ర‌మ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీలో ర‌వీనా టాండ‌న్‌, రాధిక శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ మూవీ కంటే ముందు సూర్య‌తో త‌మిళంలో మ‌మితాబైజు వ‌నంగాన్ అనే సినిమా చేసింది.

(2 / 5)

ఈ మూవీ కంటే ముందు సూర్య‌తో త‌మిళంలో మ‌మితాబైజు వ‌నంగాన్ అనే సినిమా చేసింది.

బాల డైరెక్ష‌న్‌లో  రూపొందిన వ‌నంగాన్ మూవీ కొన్నాళ్లు షూటింగ్ జ‌రిగిన త‌ర్వాత ఆగిపోయింది.

(3 / 5)

బాల డైరెక్ష‌న్‌లో రూపొందిన వ‌నంగాన్ మూవీ కొన్నాళ్లు షూటింగ్ జ‌రిగిన త‌ర్వాత ఆగిపోయింది.

ఆ సినిమా మిస్స‌యిన మ‌రోసారి సూర్య‌తో జోడీ క‌ట్టే అవ‌కాశాన్ని సొంతం చేసుకున్న‌ది మ‌మితా బైజు.

(4 / 5)

ఆ సినిమా మిస్స‌యిన మ‌రోసారి సూర్య‌తో జోడీ క‌ట్టే అవ‌కాశాన్ని సొంతం చేసుకున్న‌ది మ‌మితా బైజు.

డ్యూడ్ మూవీతో త్వ‌ర‌లోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది మ‌మితా బైజు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

(5 / 5)

డ్యూడ్ మూవీతో త్వ‌ర‌లోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది మ‌మితా బైజు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు