ఈ ఒక్కటి అలవాటు చేసుకోండి చాలు.. జీర్ణక్రియ, షుగర్​, ఇమ్యూనిటీ సమస్యలు దూరం!-make this one habit of eating neem leaves daily for maximum health benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ ఒక్కటి అలవాటు చేసుకోండి చాలు.. జీర్ణక్రియ, షుగర్​, ఇమ్యూనిటీ సమస్యలు దూరం!

ఈ ఒక్కటి అలవాటు చేసుకోండి చాలు.. జీర్ణక్రియ, షుగర్​, ఇమ్యూనిటీ సమస్యలు దూరం!

Published Jun 04, 2025 01:50 PM IST Sharath Chitturi
Published Jun 04, 2025 01:50 PM IST

ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో అనేక ఆరోగ్య సమస్యలు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే, ఆయుర్వేదంలో ఎంతో కీలకమైన వేపాకును రోజు నమిలితే మనిషికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా?

వేపాకులో యాంటీమైక్రోబియల్​ ప్రాపర్టీస్​ పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల గమ్​ వ్యాధులు తగ్గుతాయి. ఓరల్​ హెల్త్​ మెరుగ్గా ఉంటుంది.

(1 / 5)

వేపాకులో యాంటీమైక్రోబియల్​ ప్రాపర్టీస్​ పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల గమ్​ వ్యాధులు తగ్గుతాయి. ఓరల్​ హెల్త్​ మెరుగ్గా ఉంటుంది.

రోజు వేపాకను నమలడాన్ని అలవాటు చేసుకుంటే బ్యాక్టీరియా, వైరస్​, ఫంగీతో పోరాడే శక్తి మన శరీరానికి లభిస్తుంది. ఇమ్యూనిటి మెరుగుపడుతుంది.

(2 / 5)

రోజు వేపాకను నమలడాన్ని అలవాటు చేసుకుంటే బ్యాక్టీరియా, వైరస్​, ఫంగీతో పోరాడే శక్తి మన శరీరానికి లభిస్తుంది. ఇమ్యూనిటి మెరుగుపడుతుంది.

వేపాకులో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్​తో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు, వేపాకును సహజసిద్ధమైన డీటాక్సిఫయర్​గా పరిగణిస్తారు. దీని వల్ల మన బాడీ శుద్ధి అవుతుంది.

(3 / 5)

వేపాకులో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్​తో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు, వేపాకును సహజసిద్ధమైన డీటాక్సిఫయర్​గా పరిగణిస్తారు. దీని వల్ల మన బాడీ శుద్ధి అవుతుంది.

వేపాకులు తింటే బ్లడ్​ షుగర్​ లెవల్స్​ కంట్రోల్​లో ఉంటాయి. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం మీకు లభిస్తుంది.

(4 / 5)

వేపాకులు తింటే బ్లడ్​ షుగర్​ లెవల్స్​ కంట్రోల్​లో ఉంటాయి. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం మీకు లభిస్తుంది.

వేపాకుతో జీర్ణక్రియ వ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం దూరమవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

(5 / 5)

వేపాకుతో జీర్ణక్రియ వ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం దూరమవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు