మహా కుంభమేళా ప్రారంభం- చలిని సైతం లెక్కచేయకుండా పవిత్ర స్నానాలు..-mahakumbh 2025 devotees take holy dip as 45 day long spiritual event kicks off ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మహా కుంభమేళా ప్రారంభం- చలిని సైతం లెక్కచేయకుండా పవిత్ర స్నానాలు..

మహా కుంభమేళా ప్రారంభం- చలిని సైతం లెక్కచేయకుండా పవిత్ర స్నానాలు..

Jan 13, 2025, 11:03 AM IST Sharath Chitturi
Jan 13, 2025, 11:03 AM , IST

  • ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్ రాజ్​లో 2025 మహా కుంభమేళా ప్రారంభమైంది. చలిని సైతం లెక్కచేయకుండా.. 40 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

మహా కుంభమేళా వేళ నేపథ్యంలో ప్రయాగ్​ రాజ్​లోని మహా కుంభ్​ నగర్​లో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులు.

(1 / 5)

మహా కుంభమేళా వేళ నేపథ్యంలో ప్రయాగ్​ రాజ్​లోని మహా కుంభ్​ నగర్​లో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులు.

(HT_PRINT)

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళా భారత ప్రాచీన సాంస్కృతిక, మత సంప్రదాయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

(2 / 5)

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళా భారత ప్రాచీన సాంస్కృతిక, మత సంప్రదాయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

(HT_PRINT)

ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ఏదైనా ప్రమాదం జరిగితే, మహాకుంభ్ సందర్శకులు మేళా కంట్రోల్- అగ్నిమాపక విభాగానికి 100 / 112 / 1920 కు కాల్ చేయవచ్చు.

(3 / 5)

ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ఏదైనా ప్రమాదం జరిగితే, మహాకుంభ్ సందర్శకులు మేళా కంట్రోల్- అగ్నిమాపక విభాగానికి 100 / 112 / 1920 కు కాల్ చేయవచ్చు.

360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ స్టాల్స్ ద్వారా యాత్రికులు పేష్వాయ్ (అఖాడాల భారీ ఊరేగింపు), శుభ స్నాన దినాలు (స్నానం), గంగా హారతి వంటి ప్రధాన ఘట్టాల వీడియోలను వీక్షించే ఏర్పాట్లు చేశారు.

(4 / 5)

360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ స్టాల్స్ ద్వారా యాత్రికులు పేష్వాయ్ (అఖాడాల భారీ ఊరేగింపు), శుభ స్నాన దినాలు (స్నానం), గంగా హారతి వంటి ప్రధాన ఘట్టాల వీడియోలను వీక్షించే ఏర్పాట్లు చేశారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం యూపీ పోలీసులు, పారామిలటరీ దళాలకు చెందిన 1,000 మందికి పైగా భద్రతా సిబ్బంది సమక్షంలో సోమవారం ప్రారంభమైంది. సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్​మెంట్ కోసం, యంత్రాంగం ఈ కార్యక్రమంలో ఏఐ కెమెరాలు, డ్రోన్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి) మణికట్టు బ్యాండ్లను ఉపయోగిస్తోంది.

(5 / 5)

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం యూపీ పోలీసులు, పారామిలటరీ దళాలకు చెందిన 1,000 మందికి పైగా భద్రతా సిబ్బంది సమక్షంలో సోమవారం ప్రారంభమైంది. సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్​మెంట్ కోసం, యంత్రాంగం ఈ కార్యక్రమంలో ఏఐ కెమెరాలు, డ్రోన్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి) మణికట్టు బ్యాండ్లను ఉపయోగిస్తోంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు