Maha Kumbh 2025: త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం కుంభమేళాకు లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు-maha kumbh 2025 millions take holy dip at triveni sangam see majestic pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maha Kumbh 2025: త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం కుంభమేళాకు లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు

Maha Kumbh 2025: త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం కుంభమేళాకు లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు

Published Jan 23, 2025 06:59 PM IST Sudarshan V
Published Jan 23, 2025 06:59 PM IST

Maha Kumbh: మహా కుంభమేళాలో పాల్గొనడం కోసం, పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాల కోసం ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మహా కుంభమేళా ప్రారంభమైన తరువాత ఈ 11 రోజుల్లోనే 9.73 కోట్ల మంది భక్తులు, కల్పవాసీలు, పీఠాధిపతులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

గురువారం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

(1 / 9)

గురువారం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

(ANI)

జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా 2025 సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో భక్తుల సందడి

(2 / 9)

జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా 2025 సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో భక్తుల సందడి

(ANI)

మహాకుంభ్ 2025 సందర్భంగా గంగా, యమున, పౌరాణిక సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఒక భక్తుడు

(3 / 9)

మహాకుంభ్ 2025 సందర్భంగా గంగా, యమున, పౌరాణిక సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఒక భక్తుడు

(AP)

ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ మేళాకు నాగసాధువులు, ఇతర భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక్కడ "పహిల్వాన్ బాబా" వంటి ఆధ్యాత్మిక నాయకులు యువతను వారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడానికి ప్రేరేపిస్తున్నారు. 

(4 / 9)

ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ మేళాకు నాగసాధువులు, ఇతర భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక్కడ "పహిల్వాన్ బాబా" వంటి ఆధ్యాత్మిక నాయకులు యువతను వారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడానికి ప్రేరేపిస్తున్నారు. 

(PTI)

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా కవి కుమార్ విశ్వాస్ ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తాతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

(5 / 9)

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా కవి కుమార్ విశ్వాస్ ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తాతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.(Nitin Sharma/Hindustan Times)

గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో 10 కోట్ల మందికి పైగా యాత్రికులు స్నానమాచరించారు.

(6 / 9)

గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో 10 కోట్ల మందికి పైగా యాత్రికులు స్నానమాచరించారు.

(PTI)

మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని సంగంలో జరిగే శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు. 

(7 / 9)

మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని సంగంలో జరిగే శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు. 

(PTI)

మహాకుంభ్ పండుగ సందర్భంగా హిందూ భక్తులు మూడు నదుల సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తారు.

(8 / 9)

మహాకుంభ్ పండుగ సందర్భంగా హిందూ భక్తులు మూడు నదుల సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తారు.(AP)

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభ్ 2025 సందర్భంగా త్రివేణి సంగమం వద్ద స్వామి అధోక్షజనానంద్, ఇతర సాధువులతో అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ సమావేశమయ్యారు.

(9 / 9)

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభ్ 2025 సందర్భంగా త్రివేణి సంగమం వద్ద స్వామి అధోక్షజనానంద్, ఇతర సాధువులతో అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ సమావేశమయ్యారు.(Ravi Prakash/Hindustan Times)

ఇతర గ్యాలరీలు