(1 / 5)
మే 14న గురు భగవానుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్లాడు. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 2026 వరకు అదే రాశిలో ఉంటాడు. బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారి జీతాలను మార్చేయనుంది. ఆ రాశుల వివరాలు..
(2 / 5)
గురు సంచారం మేష రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ఈ సమయంలో, పనిలో విజయం, మంచి ఫలితాలు ఉంటాయి. పనిపట్ల ఆసక్తి వృద్ధిచెందుతుంది. మీరు ప్రార్థన, ఆరాధన పట్ల ఎక్కువ ఆసక్తిని, సమయాన్ని గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల కనిపిస్తుంది
(3 / 5)
వృషభ రాశి వారికి గురు సంచారం చాలా శుభదాయకంగా ఉంటుంది. సంపద, విలాసాలతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబం మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ జీవితంలో సంతోషం రావచ్చు. మిథునంలో బృహస్పతి సంచారం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, జీవిత సమస్యలు పరిష్కారమవుతాయి.
(4 / 5)
గురు భగవానుడి సంచారం మిథున రాశి జాతకులకు ఎంతో మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. జీవితంలో పెద్ద, సానుకూల మార్పులను చూస్తారు. ఈ సమయంలో వివాహానికి అడ్డుగా ఉన్న అన్ని అడ్డంకులు తొలగుతాయి, వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. ధన లాభం ఉంటుంది.
(5 / 5)
గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. వివిధ రాశులపై గురు భగవానుడి సంచార ప్రభావం గురించి తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాలి.
ఇతర గ్యాలరీలు