తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు! ఆకస్మిక ధన లాభంతో అన్ని కష్టాలు దూరం..
- జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక 2025లో కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి. గురు భగవానుడి ఆశిస్సులు ఇందుకు కారణం. ఆ రాశుల వివరాలు..
- జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక 2025లో కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి. గురు భగవానుడి ఆశిస్సులు ఇందుకు కారణం. ఆ రాశుల వివరాలు..
(1 / 5)
దేవ గురువు అయిన గురు భగవానుడు సంవత్సరానికి ఒకసారి తన రాశిని మారుస్తాడు. మొత్తం 12 రాశుల చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న బృహస్పతి 2025 ఏప్రిల్ తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష లెక్కల ప్రకారం మిథునంలో బృహస్పతి సంచారం చాలా శుభప్రదం. కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది.
(2 / 5)
వృషభ రాశి వారికి 2025లో వచ్చే మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధన ప్రవాహంతో సంతోషంగా ఉంటారు. వ్యాపార వాతావరణం బలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు .మీ కలలను నెరవేర్చుకోవడంలో విజయం సాధిస్తారు. కుటుంబంలో అవకాశాలు పెరుగుతాయి.
(3 / 5)
గురు భాగవానుడి మిథున రాశి సంచారం వల్ల మిథున ఎన్నో లాభాలు కలుగుతాయి.ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయానికి అవకాశాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో, సమాజంలో గౌరవం ఉంటుంది. కొందరికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
(4 / 5)
తులా రాశి వారు బృహస్పతి సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆఫీసులో విజయం సాధిస్తారు. ఇప్పటికే అనుకున్న ప్రాజెక్టులలో విజయం వరిస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
ఇతర గ్యాలరీలు