Skin Care | వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి.. ఏం చేయకూడదు..-dos and don ts for healthy and glowing skin this summer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Dos And Don'ts For Healthy And Glowing Skin This Summer

Skin Care | వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి.. ఏం చేయకూడదు..

Apr 06, 2022, 06:47 PM IST HT Telugu Desk
Apr 06, 2022, 06:47 PM , IST

  • కాలమేదైనా చర్మానికి సరైన పోషణ, సంరక్షణ అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో ఉక్కపోత, చెమట కారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు, మొటిమలు ఏర్పడతాయి. నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి..

వేసవి కాలంలో చర్మంపై చెమట, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, పొక్కులు ఏర్పడటానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి చర్మానికి ప్రత్యేక సంరక్షణ అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబైకి చెందిన డాక్టర్ వందన (MBBS, DVD) వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి..ఏం చేయకూడదో సూచిస్తున్నారు.

(1 / 8)

వేసవి కాలంలో చర్మంపై చెమట, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, పొక్కులు ఏర్పడటానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి చర్మానికి ప్రత్యేక సంరక్షణ అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబైకి చెందిన డాక్టర్ వందన (MBBS, DVD) వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి..ఏం చేయకూడదో సూచిస్తున్నారు.(Pixabay)

హైడ్రేటెడ్ గా ఉండండి: ఆరోగ్యకరమైన చర్మానికి నీరు కీలకం. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. సహజంగానే ఆరోగ్యకరమైన రూపాన్ని ఇస్తుంది.

(2 / 8)

హైడ్రేటెడ్ గా ఉండండి: ఆరోగ్యకరమైన చర్మానికి నీరు కీలకం. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. సహజంగానే ఆరోగ్యకరమైన రూపాన్ని ఇస్తుంది.(Pixabay)

ఆరోగ్యకరమైన ఆహారం: ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. తినే భోజనంలో ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి. పచ్చి టమోటాలు, తాజా పండ్లను తినడానికి ప్రయత్నించండి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి.

(3 / 8)

ఆరోగ్యకరమైన ఆహారం: ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. తినే భోజనంలో ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి. పచ్చి టమోటాలు, తాజా పండ్లను తినడానికి ప్రయత్నించండి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి.(Pixabay)

ముఖాన్ని తరచూ కడుక్కోవడం: ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో దుమ్ము పేరుకొని ఉంటుంది, కాబట్టి రోజులో రెండు మూడుసార్లు ముఖాన్ని కడుగుతూ ఉండాలి. బయటకు వెళ్తే ముఖానికి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం మంచిది.

(4 / 8)

ముఖాన్ని తరచూ కడుక్కోవడం: ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో దుమ్ము పేరుకొని ఉంటుంది, కాబట్టి రోజులో రెండు మూడుసార్లు ముఖాన్ని కడుగుతూ ఉండాలి. బయటకు వెళ్తే ముఖానికి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం మంచిది.(Unsplash)

ఎండాకాలంలో సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. సన్‌స్క్రీన్, సన్‌బర్న్ లోషన్లు వాడాలి.

(5 / 8)

ఎండాకాలంలో సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. సన్‌స్క్రీన్, సన్‌బర్న్ లోషన్లు వాడాలి.(Unsplash)

ధూమపానం చేయవద్దు: ధూమపానం చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఇది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన పోషకాలు, విటమిన్లను కూడా తగ్గిస్తుంది.

(6 / 8)

ధూమపానం చేయవద్దు: ధూమపానం చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఇది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన పోషకాలు, విటమిన్లను కూడా తగ్గిస్తుంది.(Unsplash)

వేసవిలో చర్మంపై నూనె స్రావాలు ఎక్కువగా ఊరుతాయి. దీంతో మొటిమలు ఏర్పడవచ్చు. అయితే ఆ మొటిమలను గోటితో తాకవద్దు. అలాచేస్తే ముఖంపై మచ్చలు అలాగే ఉండిపోతాయి.

(7 / 8)

వేసవిలో చర్మంపై నూనె స్రావాలు ఎక్కువగా ఊరుతాయి. దీంతో మొటిమలు ఏర్పడవచ్చు. అయితే ఆ మొటిమలను గోటితో తాకవద్దు. అలాచేస్తే ముఖంపై మచ్చలు అలాగే ఉండిపోతాయి.(Pixabay)

సంబంధిత కథనం

Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.కలలకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కలలపై ఎన్నో అధ్యయనాలు సాగాయి. కలలు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఎలాంటి కలలకు ఎలాంటి అర్ధమో తెలుసుకోండి.గ్రహాలలో బుధుడు తెలివితేటలు, మాటల చాతుర్యానికి మారుపేరు.   ఏప్రిల్ 19న ఉదయం 10 : 23 గంటలకు మీన రాశిలో బుధుడు ఉదయిస్తాడు. బుధుడి పెరుగుదల కారణంగా, కొన్ని రాశుల వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అవి ఏ రాశులో తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు