(1 / 5)
(2 / 5)
ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్.
(https://epds.telangana.gov.in/)(3 / 5)
మార్చి 12వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
(CMO Twitter Telangana)(4 / 5)
ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ గురించి పౌరసరఫరాల శాఖ నుంచి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.
(https://epds.telangana.gov.in/)(5 / 5)
ఇతర గ్యాలరీలు