(1 / 11)
మురుడేశ్వర్ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. శివుడు కొలువై ఉన్న ఈ ఆలయ రాజగోపురం 249 అడుగుల ఎత్తు ఉంది.
(wiki commons)(2 / 11)
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 239 అడుగులు.
(wikipedia)(3 / 11)
పంజాభూత తాళాలలో అగ్నికి కేంద్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 216.5 అడుగులు
(twitter)(4 / 11)
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం. ఈ ఆలయ రాజగోపురం 192 అడుగుల ఎత్తు ఉంది.
(photo: twitter)(5 / 11)
ఉలగలంద పెరుమాళ్ ఆలయం, తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉంది. ఈ ఆలయ రాజగోపురం 192 అడుగుల ఎత్తు ఉంది.
(photo: wiki)(6 / 11)
తమిళనాడు, కాంచీపురం జిల్లాలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. దీని రాజగోపురం 190 అడుగుల ఎత్తు ఉంటుంది.
(templepurohit)(7 / 11)
మీనాక్షి సుందరేశ్వర ఆలయం, తమిళనాడులోని మధురై జిల్లాలో ఉంది. దీని ఎత్తు 14 టవర్లతో 170 అడుగులు.
(Tallest Gopurams of Temples in India )(8 / 11)
విరూపాచార దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయ రాజగోపురం 166 అడుగుల ఎత్తు ఉంది.
(karnataka com)(9 / 11)
తమిళనాడులోని కుంభకోణం దేవాలయ పట్టణంగా ప్రసిద్ధి. ఇక్కడ శారంగపాణి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం 164 అడుగుల ఎత్తు ఉంది.
(10 / 11)
తమిళనాడులోని మన్నార్గుడిలో రాజగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం 154 అడుగుల ఎత్తు ఉంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు