Tallest Temple Gopurams । భారతదేశంలో ఎత్తైన గోపురాలు కలిగిన ఆలయాలు ఇవే!-know the list of top ten temples that have tallest gopurams ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tallest Temple Gopurams । భారతదేశంలో ఎత్తైన గోపురాలు కలిగిన ఆలయాలు ఇవే!

Tallest Temple Gopurams । భారతదేశంలో ఎత్తైన గోపురాలు కలిగిన ఆలయాలు ఇవే!

Published Dec 08, 2022 05:54 PM IST HT Telugu Desk
Published Dec 08, 2022 05:54 PM IST

  • Tallest Temple Gopurams: భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. అయితే ఎత్తైన గోపురాలు ఉన్న దేవాలయాలు ఏవి? అవి ఎక్కడ ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

మురుడేశ్వర్ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. శివుడు కొలువై ఉన్న ఈ ఆలయ రాజగోపురం 249 అడుగుల ఎత్తు ఉంది.

(1 / 11)

మురుడేశ్వర్ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. శివుడు కొలువై ఉన్న ఈ ఆలయ రాజగోపురం 249 అడుగుల ఎత్తు ఉంది.

(wiki commons)

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 239 అడుగులు.

(2 / 11)

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 239 అడుగులు.

(wikipedia)

పంజాభూత తాళాలలో అగ్నికి కేంద్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 216.5 అడుగులు

(3 / 11)

పంజాభూత తాళాలలో అగ్నికి కేంద్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 216.5 అడుగులు

(twitter)

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం. ఈ ఆలయ రాజగోపురం 192 అడుగుల ఎత్తు ఉంది.

(4 / 11)

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం. ఈ ఆలయ రాజగోపురం 192 అడుగుల ఎత్తు ఉంది.

(photo: twitter)

ఉలగలంద పెరుమాళ్ ఆలయం, తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉంది. ఈ ఆలయ రాజగోపురం 192 అడుగుల ఎత్తు ఉంది.

(5 / 11)

ఉలగలంద పెరుమాళ్ ఆలయం, తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉంది. ఈ ఆలయ రాజగోపురం 192 అడుగుల ఎత్తు ఉంది.

(photo: wiki)

తమిళనాడు, కాంచీపురం జిల్లాలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. దీని రాజగోపురం 190 అడుగుల ఎత్తు ఉంటుంది.

(6 / 11)

తమిళనాడు, కాంచీపురం జిల్లాలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. దీని రాజగోపురం 190 అడుగుల ఎత్తు ఉంటుంది.

(templepurohit)

మీనాక్షి సుందరేశ్వర ఆలయం, తమిళనాడులోని మధురై జిల్లాలో ఉంది. దీని ఎత్తు 14 టవర్లతో 170 అడుగులు.

(7 / 11)

మీనాక్షి సుందరేశ్వర ఆలయం, తమిళనాడులోని మధురై జిల్లాలో ఉంది. దీని ఎత్తు 14 టవర్లతో 170 అడుగులు.

(Tallest Gopurams of Temples in India )

విరూపాచార దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయ రాజగోపురం 166 అడుగుల ఎత్తు ఉంది.

(8 / 11)

విరూపాచార దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయ రాజగోపురం 166 అడుగుల ఎత్తు ఉంది.

(karnataka com)

తమిళనాడులోని కుంభకోణం దేవాలయ పట్టణంగా ప్రసిద్ధి. ఇక్కడ శారంగపాణి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం 164 అడుగుల ఎత్తు ఉంది.

(9 / 11)

తమిళనాడులోని కుంభకోణం దేవాలయ పట్టణంగా ప్రసిద్ధి. ఇక్కడ శారంగపాణి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం 164 అడుగుల ఎత్తు ఉంది.

తమిళనాడులోని మన్నార్గుడిలో రాజగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం 154 అడుగుల ఎత్తు ఉంది.

(10 / 11)

తమిళనాడులోని మన్నార్గుడిలో రాజగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం 154 అడుగుల ఎత్తు ఉంది.

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు