(1 / 5)
(2 / 5)
(3 / 5)
(4 / 5)
ఈ స్కీమ్ అమలుకు సంబంధి ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బుధవారం ఖమ్మంలో మాట్లాడిన ఆయన…. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను అమలు చేయబోతున్నామని చెప్పారు.
(5 / 5)
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… వీలైనంత త్వరగానే ఈ స్కీమ్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే మాత్రం… ఆ తర్వాతనే ఈ స్కీమ్ పట్టాలెక్కే అకాశం ఉంటుంది.
(Congress Twitter)ఇతర గ్యాలరీలు