Kaleshwaram : శ్రీరాంసాగర్ చేరిన కాళేశ్వరం జలాలు-kaleshwaram water reached to sriramsagar project ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kaleshwaram : శ్రీరాంసాగర్ చేరిన కాళేశ్వరం జలాలు

Kaleshwaram : శ్రీరాంసాగర్ చేరిన కాళేశ్వరం జలాలు

Published Jul 07, 2023 06:17 PM IST Maheshwaram Mahendra Chary
Published Jul 07, 2023 06:17 PM IST

  • Kaleshwaram Water: ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కార్యరూపం దాల్చనున్నది. వరద కాలువ ద్వారా కాళేశ్వరం జలాలు తరలివచ్చాయి. రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు ఎత్తిపోతలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీ లో 20 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

గురువారం సాయంత్రం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. 

(1 / 4)

గురువారం సాయంత్రం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. 

చినుకు జాడ లేక ఆగమవుతున్న అన్నదాతకు.. కదిలివస్తున్న కాళేశ్వర జలాలు కల్పతరువుగా మారనున్నాయని ప్రజాప్రతినిధులు చెప్పారు.

(2 / 4)

చినుకు జాడ లేక ఆగమవుతున్న అన్నదాతకు.. కదిలివస్తున్న కాళేశ్వర జలాలు కల్పతరువుగా మారనున్నాయని ప్రజాప్రతినిధులు చెప్పారు.

లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి సరస్వతి, పార్వతి పంపహౌస్‌ బరాజ్‌లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తున్న సంగతి తెలిసిందే. 

(3 / 4)

లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి సరస్వతి, పార్వతి పంపహౌస్‌ బరాజ్‌లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తున్న సంగతి తెలిసిందే. 

మొత్తం 4,350 క్యూసెక్కుల నీటిని నిజామాబాద్‌ జిల్లాలోని ముప్కాల్‌ పంప్‌హౌస్‌కు తరలింపు ప్రక్రియ చేపట్టగా…  కాళేశ్వరం జలాలు బిరబిరమంటూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చెంతకు గురువారం సాయంత్రానికి చేరుకొన్నాయి. 

(4 / 4)

మొత్తం 4,350 క్యూసెక్కుల నీటిని నిజామాబాద్‌ జిల్లాలోని ముప్కాల్‌ పంప్‌హౌస్‌కు తరలింపు ప్రక్రియ చేపట్టగా…  కాళేశ్వరం జలాలు బిరబిరమంటూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చెంతకు గురువారం సాయంత్రానికి చేరుకొన్నాయి. 

(twitter)

ఇతర గ్యాలరీలు