Kaisika Dwadasi Astana : శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా ‘కైశిక ద్వాదశి ఆస్థాన’ ఊరేగింపు..-kaisika dwadasi astanam at tirupathi on ksheerabdhi dwadasi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Kaisika Dwadasi Astanam At Tirupathi On Ksheerabdhi Dwadasi

Kaisika Dwadasi Astana : శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా ‘కైశిక ద్వాదశి ఆస్థాన’ ఊరేగింపు..

Nov 05, 2022, 12:24 PM IST Geddam Vijaya Madhuri
Nov 05, 2022, 12:24 PM , IST

  • Kaisika Dwadasi Astanam : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా 'కైశిక ద్వాదశి ఆస్థాన' ఊరేగింపు నిర్వహించారు. ఎన్నడూ గర్బాలయం దాటి వెలుపలికి రాని శ్రీనివాస మూర్తి ఒక్క కైశిక ద్వాదశి నాడు మాత్రమే సూర్యోదయానికి ముందు గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతంగా మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా కైశికద్వాదశి ఆస్థానం ఊరేగింపు.

(1 / 7)

క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా కైశికద్వాదశి ఆస్థానం ఊరేగింపు.

'కైశిక ద్వాదశి ఆస్థాన' ఉత్సవంలో సుందరంగా దర్శనమిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి.

(2 / 7)

'కైశిక ద్వాదశి ఆస్థాన' ఉత్సవంలో సుందరంగా దర్శనమిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి.

సూర్యోదయానికి ముందే (ఉదయం 4.30-5.30) గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతమైన స్వామివారిని నాలుగు మాడ వీధులలో ఊరేగించారు.

(3 / 7)

సూర్యోదయానికి ముందే (ఉదయం 4.30-5.30) గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతమైన స్వామివారిని నాలుగు మాడ వీధులలో ఊరేగించారు.

తెల్లవారుజామున జరిగిన ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

(4 / 7)

తెల్లవారుజామున జరిగిన ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఊరేగింపు తర్వాత,, ఆలయంలో స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

(5 / 7)

ఊరేగింపు తర్వాత,, ఆలయంలో స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా జరిగిన కైశికద్వాదశి ఆస్థానం ఊరేగింపులో మంత్రి రోజా పాల్గొన్నారు.

(6 / 7)

శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా జరిగిన కైశికద్వాదశి ఆస్థానం ఊరేగింపులో మంత్రి రోజా పాల్గొన్నారు.

సంబంధిత కథనం

ఏప్రిల్ 19న ఒక్కరోజే ఓటీటీలోకి 5 బెస్ట్ అండ్ డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. జాతీయ జెండా చేతబూని ర్యాలీగా వెళుతున్న పవన్ కళ్యాణ్‌రాహువు, కుజుడు, శుక్రుడు, బుధ గ్రహాల కలయిక జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. మీన రాశిలో ఈ నాలుగు గ్రహాలు కలుస్తున్నాయి. ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి రోజున ఈ గ్రహాలు మీన రాశిలో సంచరించినప్పుడు చతుర్గ్రాహి యోగం కలుగుతుంది. ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల చాలా సంవత్సరాల తర్వాత మీన రాశిలో జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 2002లో వ‌చ్చిన ఫోన్‌బూత్ మూవీని డిస్నీ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఈ సినిమా క‌థ మొత్తం ఒకే ఫోన్ బూత్‌లోనే న‌డుస్తుంది. ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,540ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,680గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,890గా ఉంది.రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చాలా మంది ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగుతారు. ప్రతి సీజన్ లో ఈ డ్రింక్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చాలా మంది కొబ్బరి నీరు తాగిన తర్వాత దాని కొబ్బరిని తింటారు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు