Vande Bharat Express : మరింత వేగంగా 'వందేభారత్'..! కాచిగూడ - యశ్వంత్‌పూర్‌ రూట్లో ట్రైన్ స్పీడ్ పెంపు-kacheguda yesvantpur vande bharat express speeded up with effect from 21 december 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vande Bharat Express : మరింత వేగంగా 'వందేభారత్'..! కాచిగూడ - యశ్వంత్‌పూర్‌ రూట్లో ట్రైన్ స్పీడ్ పెంపు

Vande Bharat Express : మరింత వేగంగా 'వందేభారత్'..! కాచిగూడ - యశ్వంత్‌పూర్‌ రూట్లో ట్రైన్ స్పీడ్ పెంపు

Published Dec 21, 2023 03:23 PM IST Maheshwaram Mahendra Chary
Published Dec 21, 2023 03:23 PM IST

  • Kacheguda - Yesvantpur Vande Bharat Express Updates : కాచిగూడ-యశ్వంత్‌పూర్ రూట్ లో నడిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం నడుస్తున్న వేగాన్ని… మరింత పెంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో నడుస్తున్న వందేభారత్ రైలు స్పీడ్ పెంచుతున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. 

(1 / 6)

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో నడుస్తున్న వందేభారత్ రైలు స్పీడ్ పెంచుతున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. 

(Twitter)

స్పీడ్ పెంపు నిర్ణయం డిసెంబర్ 21, 2023వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ రూట్ లో నడిచే రైలు కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది.  ప్రయాణ సమయం 8.30 గంటలగా ఉంది. రైల్వేశాఖ నిర్ణయంతో… రైలు వేగాన్ని 15 నిమిషాల మేర పెంచడంతో ఈ సమయంలోనూ పావుగంట కలిసి రానుంది.

(2 / 6)

స్పీడ్ పెంపు నిర్ణయం డిసెంబర్ 21, 2023వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ రూట్ లో నడిచే రైలు కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది.  ప్రయాణ సమయం 8.30 గంటలగా ఉంది. రైల్వేశాఖ నిర్ణయంతో… రైలు వేగాన్ని 15 నిమిషాల మేర పెంచడంతో ఈ సమయంలోనూ పావుగంట కలిసి రానుంది.

(Twitter)

ఇవాళ్టి నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్ చేరుకునే సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 

(3 / 6)

ఇవాళ్టి నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్ చేరుకునే సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 

(Twitter)

మరోవైపు తిరుగు ప్రయాణంలో చూస్తే….  గతంలో రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకోగా, ఇప్పుడు 11 గంటలకే చేరుకోనుంది. 

(4 / 6)

మరోవైపు తిరుగు ప్రయాణంలో చూస్తే….  గతంలో రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకోగా, ఇప్పుడు 11 గంటలకే చేరుకోనుంది. 

(Twitter)

మొత్తంగా చూస్తే…. గతం కంటే ఇప్పుడు 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గింది. ఇప్పటివరకు ఈ రైలు గమ్యస్థానం చేరుకునేందుకు 8.30 గంటల సమయం పట్టగా… ఇకపై 8.15 గంటల్లో చేరుకుంటుంది.

(5 / 6)

మొత్తంగా చూస్తే…. గతం కంటే ఇప్పుడు 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గింది. ఇప్పటివరకు ఈ రైలు గమ్యస్థానం చేరుకునేందుకు 8.30 గంటల సమయం పట్టగా… ఇకపై 8.15 గంటల్లో చేరుకుంటుంది.

(Twitter)

దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించిన టైమింగ్ వివరాలు ఈ చిత్రంలో చూడవచ్చు. వేగం పెంపునకు అనుగుణంగా.. మిగతా రైళ్ల రాకపోకల విషయంలో చర్యలు తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే.

(6 / 6)

దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించిన టైమింగ్ వివరాలు ఈ చిత్రంలో చూడవచ్చు. వేగం పెంపునకు అనుగుణంగా.. మిగతా రైళ్ల రాకపోకల విషయంలో చర్యలు తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే.

(SCR Twitter)

ఇతర గ్యాలరీలు