ఈ ఆలయంలో శతాబ్దాలుగా జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి- అమ్మవారి మహిమేనా?
- ఎన్నో రహస్యాలకు నెలవు భారత దేశం! వాటిల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయం! ఇక్కడ 9 జ్వాలలు శతాబ్దాలుగా నిర్విరామంగా వెలుగుతూనే ఉన్నాయి. దీని వెనుక అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా పసిగట్టలేకపోయారు.
- ఎన్నో రహస్యాలకు నెలవు భారత దేశం! వాటిల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయం! ఇక్కడ 9 జ్వాలలు శతాబ్దాలుగా నిర్విరామంగా వెలుగుతూనే ఉన్నాయి. దీని వెనుక అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా పసిగట్టలేకపోయారు.
(1 / 5)
హిమాచల్ ప్రదేశ్ కంగ్రా జిల్లా ఉంటుంది ఈ జ్వాలాముఖి ఆలయం. ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ 9 జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి. పురాణాల ప్రకారం సతీదేవి నాలుక ఇక్కడి రాయిపై పడింది. అప్పటి నుంచి ఆ రాయి నుంచి జ్వాలలు వస్తున్నాయి.
(2 / 5)
భారత దేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఈ జ్వాలాముఖి ఆలయం ఒకటి. ఈ ఆళయాన్ని రాజా భూమి చాంద్ నిర్మించారు. ఒకప్పటి ముఘల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ ఆలయాన్ని సందర్శించారు. జ్వాలలను ఆపేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటి నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత మరింత పెరిగింది.
(3 / 5)
ఈ జ్వాలాముఖి ఆలయాన్ని సందర్శించేందుకు యేటా లక్షలాది మంది ప్రజలు, విదేశాలు హిమాచల్ ప్రదేశ్కి వెళుతుంటారు.
(4 / 5)
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జ్వాలాముఖి మిస్టరీని కనుగొనేందుకు బ్రిటీషర్లు, శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ పెద్దగా ఫలితం దక్కలేదు.
ఇతర గ్యాలరీలు