Janasena Formation Day : కదిలొచ్చిన జనసైనికులు - 'జయకేతనం' సభ ఫొటోలు-janasena jayakethanam sabha 2025 in pithapuram photos here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janasena Formation Day : కదిలొచ్చిన జనసైనికులు - 'జయకేతనం' సభ ఫొటోలు

Janasena Formation Day : కదిలొచ్చిన జనసైనికులు - 'జయకేతనం' సభ ఫొటోలు

Published Mar 14, 2025 11:16 PM IST Maheshwaram Mahendra Chary
Published Mar 14, 2025 11:16 PM IST

  • Janasena Jayakethanam Sabha 2025 : పిఠాపురంలో తలపెట్టిన జనసేన ఆవిర్భావ సభకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జనసేన నినాదాలతో హోరెత్తింది. సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్…. పార్టీ ఆవిర్భావంతో పాటు ఎన్నికల ప్రస్థానాన్ని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకే వేశామని… విజయం సాధించామన్నారు.

 పిఠాపురంలోని చిత్రాడలో తలపెట్టిన జనసేన ఆవిర్భావ సభ విజయవంతంగా జరిగింది.  ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎటుచూసినా జనసైనికులతో నిండిపోయింది.

(1 / 7)

 పిఠాపురంలోని చిత్రాడలో తలపెట్టిన జనసేన ఆవిర్భావ సభ విజయవంతంగా జరిగింది.  ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎటుచూసినా జనసైనికులతో నిండిపోయింది.

జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ తో పాటు పలువురు కీలక నేతలు ప్రసంగించారు. 

(2 / 7)

జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ తో పాటు పలువురు కీలక నేతలు ప్రసంగించారు. 

ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకే వేశామని, ఎన్నికల్లో విజయం సాధించామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్  అన్నారు.

(3 / 7)

ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకే వేశామని, ఎన్నికల్లో విజయం సాధించామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్  అన్నారు.

“మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు. జనసైనికులు ప్రశ్ని్స్తే వారిపై కేసులు పెట్టారు. టీడీపీ నేతలను రోడ్డు మీదకు రావాలంటే భయపడేలా చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రా అయ్యింది” అని పవన్ వ్యాఖ్యానించారు. 

(4 / 7)

“మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు. జనసైనికులు ప్రశ్ని్స్తే వారిపై కేసులు పెట్టారు. టీడీపీ నేతలను రోడ్డు మీదకు రావాలంటే భయపడేలా చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రా అయ్యింది” అని పవన్ వ్యాఖ్యానించారు. 

సభా వేదికపై పవన్ కల్యాణ్ తో ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్

(5 / 7)

సభా వేదికపై పవన్ కల్యాణ్ తో ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్

జనసేన ఆవిర్భావ సభకు హాజరైన పార్టీ కార్యక్తలు, వీర మహిళలు

(6 / 7)

జనసేన ఆవిర్భావ సభకు హాజరైన పార్టీ కార్యక్తలు, వీర మహిళలు

జనసేన సభ వేదికపై నుంచి కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ అభివాదం

(7 / 7)

జనసేన సభ వేదికపై నుంచి కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ అభివాదం

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు