PM Modi : బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం, తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోంది-ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు-jagtial bjp vijay sankalp meeting attended pm modi alleged congress brs losing telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Modi : బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం, తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోంది-ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Modi : బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం, తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోంది-ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Published Mar 18, 2024 03:42 PM IST Bandaru Satyaprasad
Published Mar 18, 2024 03:42 PM IST

  • PM Modi At Jagtial Meeting : తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రారంభంలో తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ అందరినీ ఉత్సహపరించారు. 

(1 / 7)

 జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రారంభంలో తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ అందరినీ ఉత్సహపరించారు. 

తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరిగిందన్నారు. మూడు రోజుల్లో తెలంగాణకు రావడం ఇది రెండోసారి అన్నారు. 

(2 / 7)

తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరిగిందన్నారు. మూడు రోజుల్లో తెలంగాణకు రావడం ఇది రెండోసారి అన్నారు. 

రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతోందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 400లకు పైగా సీట్లు రావడం ఖాయమన్నారు. తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల అని గుర్తుచేశారు.  

(3 / 7)

రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతోందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 400లకు పైగా సీట్లు రావడం ఖాయమన్నారు. తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల అని గుర్తుచేశారు.  

బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుందని విమర్శించారు.   

(4 / 7)

బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుందని విమర్శించారు.   

జగిత్యాల సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు 

(5 / 7)

జగిత్యాల సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు 

జగిత్యాల సభలో కుమార్తెతో బీజేపీ కార్యకర్త 

(6 / 7)

జగిత్యాల సభలో కుమార్తెతో బీజేపీ కార్యకర్త 

జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు భారీగా తరలివచ్చిన మహిళలు

(7 / 7)

జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు భారీగా తరలివచ్చిన మహిళలు

ఇతర గ్యాలరీలు