(1 / 11)
మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లోని కుల్గామ్ లోని పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటల సమయానికి 58.19 శాతం పోలింగ్ నమోదైంది.
(Waseem Andrabi/HT Photo)(2 / 11)
ఓటరు గుర్తింపు సమస్యలపై నిరసన కారణంగా కిష్త్వార్లోని బాగ్వాన్ మొహల్లాలోని పోలింగ్ కేంద్రంలో కొద్దిసేపు పోలింగ్ ను నిలిపివేసినప్పటికీ కొద్దిసేపటికే తిరిగి ప్రారంభించారు.
(Waseem Andrabi/HT Photo)(3 / 11)
కుల్గాంలో ఓటు వేసేందుకు మహిళలు తమ పిల్లలతో క్యూలో నిరీక్షించారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్న జిల్లాలో సాయంత్రం 5 గంటల సమయానికి అత్యధికంగా డీహెచ్ పోరాలో 65.21 శాతం పోలింగ్ నమోదైంది.
(Waseem Andrabi/HT Photo)(4 / 11)
పొడవైన క్యూలు కనిపించడంతో అధిక పోలింగ్ నమోదవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 90 మంది ఇండిపెండెంట్లతో సహా 219 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 23 లక్షలకు పైగా ఓటర్లున్నారు.
(Waseem Andrabi/HT Photo)(5 / 11)
(6 / 11)
జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్ 25న రెండో దశ, అక్టోబర్ 1న మూడో దశ పోలింగ్ జరగనుంది.
(Waseem Andrabi/HT Photo)(7 / 11)
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కోసం కశ్మీరీ వలసదారులు ఢిల్లీలోని ప్రత్యేక పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.
(PTI)(8 / 11)
కిష్త్వార్లో సాయంత్రం 5 గంటల సమయానికి అత్యధికంగా 77.23 శాతం పోలింగ్ నమోదైంది. పుల్వామాలో అత్యల్పంగా 43.87 శాతం పోలింగ్ నమోదైంది.
(PTI)(9 / 11)
(10 / 11)
(11 / 11)
ఇతర గ్యాలరీలు