IRCTC Kartika Masam Special: కార్తీక మాసం స్పెషల్, 7 పుణ్య క్షేత్రాల సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ-irctc tour package kartika masam special jyotirlinga divya dakshina yatra from secunderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Kartika Masam Special: కార్తీక మాసం స్పెషల్, 7 పుణ్య క్షేత్రాల సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ

IRCTC Kartika Masam Special: కార్తీక మాసం స్పెషల్, 7 పుణ్య క్షేత్రాల సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ

Updated Nov 02, 2024 05:43 PM IST Bandaru Satyaprasad
Updated Nov 02, 2024 05:43 PM IST

IRCTC Kartika Masam Special : కార్తీక మాసం సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరువణ్ణామలై (అరుణాచలం),రామేశ్వరం, మధురై, కన్యకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది.

కార్తీక మాసం సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరువణ్ణామలై (అరుణాచలం),రామేశ్వరం, మధురై, కన్యకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీ అందిస్తుంది. 

(1 / 6)

కార్తీక మాసం సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరువణ్ణామలై (అరుణాచలం),రామేశ్వరం, మధురై, కన్యకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీ అందిస్తుంది. 

9 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను చేయవచ్చు. సికింద్రాబాద్ నుంచి 2AC, 3AC & SL తరగతులలో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలును ఐఆర్సీటీసీ నడుపుతోంది.  తదుపరి టూర్ నవంబర్ 6 నుంచి 14 వరకు కొనసాగనుంది.  

(2 / 6)

9 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను చేయవచ్చు. సికింద్రాబాద్ నుంచి 2AC, 3AC & SL తరగతులలో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలును ఐఆర్సీటీసీ నడుపుతోంది.  తదుపరి టూర్ నవంబర్ 6 నుంచి 14 వరకు కొనసాగనుంది.  

పర్యాటన ముఖ్యాంశాలు -పర్యటన పేరు: జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర (కార్తీక మాసం ప్రత్యేకం)  - టూర్ వ్యవధి : 8 రాత్రులు/9 రోజులు-పర్యటన తేదీ : 06.11.2024

(3 / 6)

పర్యాటన ముఖ్యాంశాలు 
-పర్యటన పేరు: జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర (కార్తీక మాసం ప్రత్యేకం)  
- టూర్ వ్యవధి : 8 రాత్రులు/9 రోజులు
-పర్యటన తేదీ : 06.11.2024

-పర్యటన ఇలా : తిరువణ్ణామలై (అరుణాచలం) - రామేశ్వరం -  మధురై - కన్యాకుమారి - త్రివేండ్రం - తిరుచ్చి - తంజావూరు-సీట్ల సంఖ్య : 578 (SL: 320, 3AC: 206, 2AC: 50)

(4 / 6)

-పర్యటన ఇలా : తిరువణ్ణామలై (అరుణాచలం) - రామేశ్వరం -  మధురై - కన్యాకుమారి - త్రివేండ్రం - తిరుచ్చి - తంజావూరు
-సీట్ల సంఖ్య : 578 (SL: 320, 3AC: 206, 2AC: 50)

భారత్ గౌరవ్ ట్రైన్ బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట

(5 / 6)

భారత్ గౌరవ్ ట్రైన్ బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట

టూర్ ధర -ఎకానమీ(SL) - పెద్దలకు - రూ 14,250, పిల్లలకు - రూ 13,250స్టాండర్ట్(3AC)- పెద్దలకు -రూ. 21,900, పిల్లలకు -రూ. 20,700కంఫర్ట్ (2AC)- పెద్దలకు -రూ. 28,450, పిల్లలకు - రూ. 27,010ఈ టూర్ ప్యాకేజీ మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG30  ఈ లింక్ పై క్లిక్ చేయండి.  

(6 / 6)

టూర్ ధర 

-ఎకానమీ(SL) - పెద్దలకు - రూ 14,250, పిల్లలకు - రూ 13,250

స్టాండర్ట్(3AC)- పెద్దలకు -రూ. 21,900, పిల్లలకు -రూ. 20,700

కంఫర్ట్ (2AC)- పెద్దలకు -రూ. 28,450, పిల్లలకు - రూ. 27,010

ఈ టూర్ ప్యాకేజీ మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG30  ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
 

ఇతర గ్యాలరీలు