(1 / 5)
ఐపీఎల్ 2025లో దూకుడు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్స్టాగ్రామ్లోనూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం 17.8 మిలియన్ ఫాలోవర్స్ తో సీఎస్కేను దాటేసిన ఆర్సీబీ.. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఐపీఎల్ టీమ్ గా నిలిచింది. ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి టేబుల్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
(PTI)(2 / 5)
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో మొన్నటివరకూ టాప్ ప్లేస్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కు పడిపోయింది. ఆ టీమ్ కు 17.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచిన సీఎస్కే.. రెండు ఓడింది.
(PTI)(3 / 5)
ఐపీఎల్ టైటిల్ ను అయిదు సార్లు గెలిచిన ముంబయి ఇండియన్స్ ఇన్స్టాగ్రామ్లో 16.2 మిలియన్ ఫాలోవర్స్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన ముంబయి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్ లో ఉంది.
(Surjeet )(4 / 5)
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో నాలుగో ఐపీఎల్ టీమ్ గా కొనసాగుతోంది. ఆ టీమ్ కు 7 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లాడిన కేకేఆర్ ఓకటి ఓడి, మరొకటి గెలిచింది.
(PTI)ఇతర గ్యాలరీలు