నార్త్​ కొరియా.. అసలు కిమ్​ కుటుంబం చేతుల్లోకి ఎలా వెళ్లింది?-interesting facts how did north korea end up with kim dynasty ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నార్త్​ కొరియా.. అసలు కిమ్​ కుటుంబం చేతుల్లోకి ఎలా వెళ్లింది?

నార్త్​ కొరియా.. అసలు కిమ్​ కుటుంబం చేతుల్లోకి ఎలా వెళ్లింది?

Published May 31, 2025 01:14 PM IST Sharath Chitturi
Published May 31, 2025 01:14 PM IST

కిమ్​ జోంగ్​ ఉన్​.. ప్రపంచవ్యాప్తంగా బహుశా ఈ పేరు తెలియిన వారు ఉండకపోవచ్చు. తన నియంత పాలనతో అటు నార్త్​ కొరియా ప్రజలను, అణ్వాయుధ బెదిరింపులతో ఇటు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నారు కిమ్​. ఇంతకీ, కిమ్​ కుటుంబం చేతికి నార్త్​ కొరియా ఎలా వెళ్లిందో మీకు తెలుసా?

రెండో ప్రపంచ యుద్ధం ముందు వరకు కొరియా మొత్తాన్ని జపాన్​ పాలించేది. ఆ యుద్ధంలో జపాన్​ ఓడిపోవడంతో యూఎస్​ఎస్​ఆర్​, అమెరికాలు కొరియాపై కన్నేశాయి.

(1 / 5)

రెండో ప్రపంచ యుద్ధం ముందు వరకు కొరియా మొత్తాన్ని జపాన్​ పాలించేది. ఆ యుద్ధంలో జపాన్​ ఓడిపోవడంతో యూఎస్​ఎస్​ఆర్​, అమెరికాలు కొరియాపై కన్నేశాయి.

నార్త్​ భాగంలో యూఎస్​ఎస్​ఆర్​ చురుకుగా ఉండగా. సౌత్​ భాగాన్ని అమెరికా చూసుకునేది. అయితే, అడ్మినిస్ట్రేషన్​ విషయంలో రెండు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకోలేకపోయాయి. ఫలితంగా నార్త్​ కొరియా, సౌత్​ కొరియాలు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి.

(2 / 5)

నార్త్​ భాగంలో యూఎస్​ఎస్​ఆర్​ చురుకుగా ఉండగా. సౌత్​ భాగాన్ని అమెరికా చూసుకునేది. అయితే, అడ్మినిస్ట్రేషన్​ విషయంలో రెండు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకోలేకపోయాయి. ఫలితంగా నార్త్​ కొరియా, సౌత్​ కొరియాలు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి.

కొరియా ద్వీపానికి దక్షిణ భాగాన్ని సైగ్మన్​ రీకి అమెరికా ఇచ్చింది. అలా ఆయన సౌత్​ కొరియాకు మొదటి అధ్యక్షుడు అయ్యారు.

(3 / 5)

కొరియా ద్వీపానికి దక్షిణ భాగాన్ని సైగ్మన్​ రీకి అమెరికా ఇచ్చింది. అలా ఆయన సౌత్​ కొరియాకు మొదటి అధ్యక్షుడు అయ్యారు.

ఇక నార్త్​ కొరియాను కిమ్​ 2 సుంగ్​ చేతుల్లో పెట్టింది సోవియట్​ యూనియన్​. ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో యూఎస్​ఎస్​ఆర్​ తరపున పోరాడారు. అలా కిమ్​ కుటుంబం చేతుల్లోకి నార్త్​ కొరియా వెళ్లింది.

(4 / 5)

ఇక నార్త్​ కొరియాను కిమ్​ 2 సుంగ్​ చేతుల్లో పెట్టింది సోవియట్​ యూనియన్​. ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో యూఎస్​ఎస్​ఆర్​ తరపున పోరాడారు. అలా కిమ్​ కుటుంబం చేతుల్లోకి నార్త్​ కొరియా వెళ్లింది.

1950లో సౌత్​ కొరియాపై కిమ్​ 2 సుంగ్​ యుద్ధం చేశారు. కొరియా మొత్తాన్ని కలిపేందుకు విఫలయత్నం చేశారు. కిమ్​ మరణం తర్వాత ఆయన కుమారుడు కిమ్​ జోంగ్​ ఇల్​ నార్త్​ కొరియాను పాలించారు. ఆయన మరణం తర్వాత కిమ్​ జోంగ్​ ఉన్​కి అధికారులు వచ్చాయి.

(5 / 5)

1950లో సౌత్​ కొరియాపై కిమ్​ 2 సుంగ్​ యుద్ధం చేశారు. కొరియా మొత్తాన్ని కలిపేందుకు విఫలయత్నం చేశారు. కిమ్​ మరణం తర్వాత ఆయన కుమారుడు కిమ్​ జోంగ్​ ఇల్​ నార్త్​ కొరియాను పాలించారు. ఆయన మరణం తర్వాత కిమ్​ జోంగ్​ ఉన్​కి అధికారులు వచ్చాయి.

(AFP)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు