తెలుగు న్యూస్ / ఫోటో /
India's 2024 in Photos: 2024 లో భారత్ లో జరిగిన ప్రధాన సంఘటనల చిత్రాల సమాహారం..
- India's 2024 in Photos: 2024 లో భారతీయుల మదిని దోచిన అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో, వారి హృదయాలను ముక్కలు చేసిన సంఘటనలు కూడా జరిగాయి. మంచి, చెడుల సమాహారంగా 2024 ముగిసింది. ఈ ఫొటోల్లో ఆ ఘటనలను మరోసారి గుర్తు చేసుకుందాం..
- India's 2024 in Photos: 2024 లో భారతీయుల మదిని దోచిన అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో, వారి హృదయాలను ముక్కలు చేసిన సంఘటనలు కూడా జరిగాయి. మంచి, చెడుల సమాహారంగా 2024 ముగిసింది. ఈ ఫొటోల్లో ఆ ఘటనలను మరోసారి గుర్తు చేసుకుందాం..
(1 / 10)
2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి విజయం సాధించడంతో, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు.(PTI)
(2 / 10)
అయోధ్యలో బాల రాముడి 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.(PTI)
(4 / 10)
జార్ఖండ్ లోని సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలోని బడాబంబూ సమీపంలో పట్టాలు తప్పిన ముంబై-హౌరా మెయిల్ రైలు (PTI)
(7 / 10)
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ తాను సాధించిన పతకాలతో అదరగొట్టింది. (X/@realmanubhaker)
(8 / 10)
ఢిల్లీలో ఈ చలికాలం ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. దట్టమైన పొగమంచు రాజధానిని కప్పేసింది.(HT_PRINT)
ఇతర గ్యాలరీలు