India's 2024 in Photos: 2024 లో భారత్ లో జరిగిన ప్రధాన సంఘటనల చిత్రాల సమాహారం..-indias 2024 in photos from lifting t20 world cup to modi 3 0 to manmohan singhs death heres how the year passed ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  India's 2024 In Photos: 2024 లో భారత్ లో జరిగిన ప్రధాన సంఘటనల చిత్రాల సమాహారం..

India's 2024 in Photos: 2024 లో భారత్ లో జరిగిన ప్రధాన సంఘటనల చిత్రాల సమాహారం..

Jan 01, 2025, 09:38 PM IST Sudarshan V
Jan 01, 2025, 09:38 PM , IST

  • India's 2024 in Photos: 2024 లో భారతీయుల మదిని దోచిన అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో, వారి హృదయాలను ముక్కలు చేసిన సంఘటనలు కూడా జరిగాయి. మంచి, చెడుల సమాహారంగా 2024 ముగిసింది. ఈ ఫొటోల్లో ఆ ఘటనలను మరోసారి గుర్తు చేసుకుందాం..

2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి విజయం సాధించడంతో, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు.

(1 / 10)

2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి విజయం సాధించడంతో, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు.(PTI)

అయోధ్యలో బాల రాముడి 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

(2 / 10)

అయోధ్యలో బాల రాముడి 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.(PTI)

న్యూఢిల్లీలో విషపూరిత నురగతో కప్పబడిన యమునా నది.

(3 / 10)

న్యూఢిల్లీలో విషపూరిత నురగతో కప్పబడిన యమునా నది.(REUTERS)

జార్ఖండ్ లోని సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలోని బడాబంబూ సమీపంలో పట్టాలు తప్పిన ముంబై-హౌరా మెయిల్ రైలు 

(4 / 10)

జార్ఖండ్ లోని సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలోని బడాబంబూ సమీపంలో పట్టాలు తప్పిన ముంబై-హౌరా మెయిల్ రైలు (PTI)

కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.

(5 / 10)

కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.(PTI)

పారిస్ ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.

(6 / 10)

పారిస్ ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.(HT_PRINT)

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ తాను సాధించిన పతకాలతో అదరగొట్టింది.

(7 / 10)

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ తాను సాధించిన పతకాలతో అదరగొట్టింది. (X/@realmanubhaker)

ఢిల్లీలో ఈ చలికాలం ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. దట్టమైన పొగమంచు రాజధానిని కప్పేసింది.

(8 / 10)

ఢిల్లీలో ఈ చలికాలం ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. దట్టమైన పొగమంచు రాజధానిని కప్పేసింది.(HT_PRINT)

2024 డిసెంబర్ 28న న్యూఢిల్లీలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.

(9 / 10)

2024 డిసెంబర్ 28న న్యూఢిల్లీలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.(AFP)

బార్బడోస్ లో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంది.

(10 / 10)

బార్బడోస్ లో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంది.(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు