India Women Cricket Team: ఇండియా వుమెన్ క్రికెట్ టీమ్ సరికొత్త చరిత్ర.. 304 పరుగులతో విజయం-india women cricket team beat ireland by 304 runs their biggest win in odi cricket ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  India Women Cricket Team: ఇండియా వుమెన్ క్రికెట్ టీమ్ సరికొత్త చరిత్ర.. 304 పరుగులతో విజయం

India Women Cricket Team: ఇండియా వుమెన్ క్రికెట్ టీమ్ సరికొత్త చరిత్ర.. 304 పరుగులతో విజయం

Jan 15, 2025, 07:37 PM IST Hari Prasad S
Jan 15, 2025, 07:37 PM , IST

  • India Women Cricket Team: ఐర్లాండ్ వుమెన్ క్రికెట్ టీమ్ తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు రికార్డు స్థాయిలో 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

India Women Cricket Team: ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. 50 ఓవర్ల ఫార్మాట్ లో భారత్ కు ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు.

(1 / 8)

India Women Cricket Team: ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. 50 ఓవర్ల ఫార్మాట్ లో భారత్ కు ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు.

India Women Cricket Team: స్మృతి మంధాన, ప్రతీకా రావల్ అద్భుత సెంచరీలతో తొలి వికెట్ కు 233 పరుగులు జోడించారు.

(2 / 8)

India Women Cricket Team: స్మృతి మంధాన, ప్రతీకా రావల్ అద్భుత సెంచరీలతో తొలి వికెట్ కు 233 పరుగులు జోడించారు.

India Women Cricket Team: స్మృతి కేవలం 70 బంతుల్లో సెంచరీ సాధించి చివరికి 135 పరుగులు చేసి ఔటైంది. ఇందులో ఏడు అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. మహిళల క్రికెట్ లో భారత్ కు ఇది వేగవంతమైన సెంచరీ. వన్డే క్రికెట్ లో మంధానకు ఇది 10వ సెంచరీ.

(3 / 8)

India Women Cricket Team: స్మృతి కేవలం 70 బంతుల్లో సెంచరీ సాధించి చివరికి 135 పరుగులు చేసి ఔటైంది. ఇందులో ఏడు అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. మహిళల క్రికెట్ లో భారత్ కు ఇది వేగవంతమైన సెంచరీ. వన్డే క్రికెట్ లో మంధానకు ఇది 10వ సెంచరీ.

India Women Cricket Team: ప్రతీకా రావల్ కూడా తన తొలి వన్డే సెంచరీని సాధించింది. ఈ మ్యాచ్ లో ఆమె కేవలం 129 బంతుల్లో 154 పరుగులు చేసింది. మంధానతో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రిచా ఘోష్ తో కలిసి రెండో వికెట్ కు 104 పరుగులు జోడించింది.

(4 / 8)

India Women Cricket Team: ప్రతీకా రావల్ కూడా తన తొలి వన్డే సెంచరీని సాధించింది. ఈ మ్యాచ్ లో ఆమె కేవలం 129 బంతుల్లో 154 పరుగులు చేసింది. మంధానతో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రిచా ఘోష్ తో కలిసి రెండో వికెట్ కు 104 పరుగులు జోడించింది.

India Women Cricket Team: ప్రతీకా రావల్ ఈ సిరీస్ లో 103.33 సగటుతో 310 పరుగులు చేసింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైంది.

(5 / 8)

India Women Cricket Team: ప్రతీకా రావల్ ఈ సిరీస్ లో 103.33 సగటుతో 310 పరుగులు చేసింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైంది.

India Women Cricket Team: ఆ తర్వాత ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

(6 / 8)

India Women Cricket Team: ఆ తర్వాత ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

India Women Cricket Team: పరుగుల పరంగా భారత మహిళల జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. ఓవరాల్ గా మహిళల వన్డే క్రికెట్ లో ఇది ఏడో అతిపెద్ద విజయం.

(7 / 8)

India Women Cricket Team: పరుగుల పరంగా భారత మహిళల జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. ఓవరాల్ గా మహిళల వన్డే క్రికెట్ లో ఇది ఏడో అతిపెద్ద విజయం.

India Women Cricket Team: భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, తనూజా కన్వర్ రెండు వికెట్లు తీసింది.

(8 / 8)

India Women Cricket Team: భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, తనూజా కన్వర్ రెండు వికెట్లు తీసింది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు