(1 / 5)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ అదిరే ఆరంభం చేసింది. గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్పై గ్రూప్-ఏ మ్యాచ్లో గెలిచి బోణి కొట్టింది. ఈ టోర్నీలో తదుపరి పాకిస్థాన్తో టీమిండియా తలపడనుంది.
(2 / 5)
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ ఫైట్ సాగనుంది.
(AFP)(3 / 5)
ఇప్పటికే బంగ్లాదేశ్తో భారత్ గెలిచింది. పాకిస్థాన్తో పోరులో విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గ్రూప్-ఏ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కు చేరుకుంటుంది రోహిత్ శర్మ సేన. భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే.
(AFP)(4 / 5)
భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన 2 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అందుకు అరగంట ముందు టాస్ పడుతుంది.
(REUTERS)ఇతర గ్యాలరీలు