(1 / 5)
ప్యాసింజర్ వాహనాల ధరలను వేరియంట్, మోడల్ బట్టి సగటున 0.6శాతం పెంచుతున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
(HT AUTO)(2 / 5)
ముడిసరకు ధరలు పెరుగుతున్నాయని, ఆ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పడం లేదని టాటా మోటార్స్ చెబుతోంది.
(HT AUTO)(3 / 5)
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి వాహనాల ధరలను పెంచింది టాటా మోటార్స్. మళ్లీ ఏప్రిల్, మేలో ప్రైజ్ హైక్ తీసుకుంది.
(HT AUTO)(4 / 5)
తాజాగా.. సగటున 0.6శాతం ధరలను పెంచిన సంస్థ.. ఏప్రిల్లో అత్యధికంగా 5శాతం ప్రైజ్ హైక్ తీసుకుంది.
(HT AUTO)(5 / 5)
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్ సెగ్మెంట్లో టాటా పంచ్, టిగోర్, టియాగో, హ్యారియర్, నెక్సాన్, సఫారీ, ఆల్ట్రోజ్ వంటి మోడల్స్ ఉన్నాయి. తాజా పెంపుతో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ఎక్స్షోరూం ధరలు కనిష్ఠంగా రూ. 5లక్షలు- గరిష్ఠంగా రూ. 25లక్షల వరకు ఉన్నాయి.
(HT AUTO)ఇతర గ్యాలరీలు