(1 / 6)
ఉత్తర్ ప్రదేశ్లో దట్టమైన పొగమంచు ప్రభావం తాజ్ మహల్ మీద కూడా పడింది. పొగమంచు కారణంగా తాజ్ మహల్ మాయమైపోయినట్టు అనిపించింది!
(REUTERS)(2 / 6)
(3 / 6)
భారీ వాయు కాలుష్యం, పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉండటంతో అనేక చోట్ల రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
(AFP)(4 / 6)
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన దిల్లీలోని లోధీ ప్రాంతం పొగమంచుతో నిండిపోయింది.
(REUTERS)(5 / 6)
భారత్తో పాటు పొరుగు దేశమైన పాకిస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి, వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో మాస్క్లు వేసుకునే రోజులు తిరిగి వచ్చాయి!
(AFP)(6 / 6)
కాలుష్య స్థాయిలు పెరుగుతుండటంతో ఇండియా గేట్ పొగమంచుతో నిండిపోయింది.
(ANI)ఇతర గ్యాలరీలు