Bharat Jodo Yatra : మంచులో రాహుల్- ప్రియాంక 'ఆటలు'- ఫొటోలు వైరల్!
- Rahul Gandhi latest news : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్లో భారీ బహిరంగ సభను చేపట్టింది పార్టీ. అయితే.. శ్రీనగర్లో మంచు భారీగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మంచులో కొంతసేపు ఆడుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
- Rahul Gandhi latest news : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్లో భారీ బహిరంగ సభను చేపట్టింది పార్టీ. అయితే.. శ్రీనగర్లో మంచు భారీగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మంచులో కొంతసేపు ఆడుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
(1 / 6)
భారత్ జోడా యాత్రలో భాగంగా శ్రీనగర్లో ఉన్న రాహుల్ గాంధీ- ప్రియాంక గాంధీలు ఇలా ఒక్కసారిగా మంచులో ఆడుకున్నారు.(Bharat Jodo Yatra twitter)
(3 / 6)
మంచు కురిసే వేళలో.. రాహుల్, ప్రియాంకల ఆటలు ఇలా.. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.(Bharat Jodo Yatra Twitter)
(4 / 6)
అంతకుముందు. శ్రీనగర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాహుల్ గాంధీ.(Bharat Jodo Yatra Twitter)
ఇతర గ్యాలరీలు