(1 / 8)
(2 / 8)
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యెల్ వాంగ్ చుక్, ప్రధాని షెరింగ్ టోబ్గేలు.. థింపులో మోదీకి విడ్కోలు పలికారు.
(PTI)(3 / 8)
(4 / 8)
భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ 10,000 కోట్ల రూపాయల సహాయ ప్యాకేజీని ప్రకటించారు, ఇది రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది.
(PTI)(5 / 8)
(6 / 8)
ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో' లభించింది. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రతినిధిగా, నాలుగో వ్యక్తిగా మోదీ నిలిచారు.
(PTI)(7 / 8)
రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ., భూటాన్ ప్రధాని టోబ్గే ద్వైపాక్షిక ఇంధన సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించారు. 1200 మెగావాట్ల పునత్సాంగ్చు-1 జలవిద్యుత్ ప్రాజెక్టుపై నిపుణుల స్థాయి చర్చలను వారు స్వాగతించారు. ఈ ఏడాది చివర్లో 1020 మెగావాట్ల పునత్సంఘు-2 జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
(PTI)(8 / 8)
ఇతర గ్యాలరీలు