Bharat Jodo Yatra enters Delhi : ఢిల్లీలోకి భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న సోనియా, ప్రియాంక
- Bharat Jodo Yatra enters Delhi : భారత్ జోడో యాత్ర.. శనివారం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో యాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. యాత్రలో భాగంగా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనీయా గాంధీ, ప్రియాంక గాంధీలు.. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
- Bharat Jodo Yatra enters Delhi : భారత్ జోడో యాత్ర.. శనివారం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో యాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. యాత్రలో భాగంగా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనీయా గాంధీ, ప్రియాంక గాంధీలు.. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
(1 / 6)
భారత్ జోడో యాత్ర.. శనివారం తెల్లవారుజామున ఢిల్లీలోకి ప్రవేశించింది. కార్యకర్తలు, నేతలతో రాహుల్ గాంధీ యాత్రను కొనసాగించారు.(INC Congress/ Twitter)
(2 / 6)
భారత్ జోడో యాత్ర కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితంగా శనివారం ఉదయమే ఢిల్లీ రోడ్లు కిటకిటలాడాయి.(INC Congress/ Twitter)
(3 / 6)
హరియాణా ఫరీదాబాద్లో నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది భారత్ జోడో యాత్ర. ఈ క్రమంలో ఓ సభను ఏర్పాటు చేశారు. అందులో రాహుల్ గాంధీ ప్రసంగించారు.(ANI)
(5 / 6)
రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.(INC Congress/ Twitter)
ఇతర గ్యాలరీలు