Queen Elizabeth India visit : ఇందిరా గాంధీ, మదర్ థెరెసాతో క్వీన్ ఎలిజబెత్ 2..
- Queen Elizabeth India visit : బ్రిటన్ రాణిగా సుదీర్ఘ కాలం కొనసాగిన క్వీన్ ఎలిజబెత్ 2.. గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇండియాతో ఎనలేని సంబంధం ఉంది. 1961, 1983, 1997లో ఆమె ఇండియాలో పర్యటించారు. చరిత్రలో నిలిచిపోయే ఆ చిత్రాలను మీరూ చూసేయండి..
- Queen Elizabeth India visit : బ్రిటన్ రాణిగా సుదీర్ఘ కాలం కొనసాగిన క్వీన్ ఎలిజబెత్ 2.. గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇండియాతో ఎనలేని సంబంధం ఉంది. 1961, 1983, 1997లో ఆమె ఇండియాలో పర్యటించారు. చరిత్రలో నిలిచిపోయే ఆ చిత్రాలను మీరూ చూసేయండి..
(2 / 13)
1961లో తొలిసారి ఇండియాకు వచ్చారు క్వీన్ ఎలిజబెత్ 2. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. ఆమెకు స్వాగతం పలికారు.
(3 / 13)
1997 అక్టోబర్ 13న ఢిల్లీకి వచ్చిన క్వీన్ ఎలిజబెత్ 2.. రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
(9 / 13)
భారత దేశ మాజీ రాష్ట్రపతి జైల్ సింగ్తో క్వీన్ ఎలిజబెత్ 2. 1983 నవంబర్ 18న ఈ ఫొటో తీశారు.
(10 / 13)
1997 నవంబర్ 18న.. ఢిల్లీలో భారత సంప్రదాయం ప్రకారం క్వీన్ ఎలిజబెత్కు స్వాగతం పలుకుతున్న సెంట్ థామస్ స్కూల్ విద్యార్థినులు.
ఇతర గ్యాలరీలు