Minister KTR : పాతబస్తీలో కేటీఆర్ సందడి- షాదాబ్ లో బిర్యానీ, మోజంజాహిలో ఐస్ క్రీమ్ టేస్ట్-hyderabad news in telugu minister ktr visits shadab restaurant mozamjahi market ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Minister Ktr : పాతబస్తీలో కేటీఆర్ సందడి- షాదాబ్ లో బిర్యానీ, మోజంజాహిలో ఐస్ క్రీమ్ టేస్ట్

Minister KTR : పాతబస్తీలో కేటీఆర్ సందడి- షాదాబ్ లో బిర్యానీ, మోజంజాహిలో ఐస్ క్రీమ్ టేస్ట్

Published Nov 18, 2023 03:46 PM IST HT Telugu Desk
Published Nov 18, 2023 03:46 PM IST

  • Minister KTR : మంత్రి కేటీఆర్ శుక్రవారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షో ముగిసిన అనంతరం కేటీఆర్ నేరుగా చార్మినార్ షాదాబ్ రెస్టారెంట్ కి వెళ్లారు. అనంతరం మోజంజాహిలో.. స్థానికులతో కేటీఆర్ ఐస్ క్రీమ్ రుచి చూశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. 

(1 / 8)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. 

చార్మినార్ సమీపంలోని ఫేమస్ షాదాబ్ రెస్టారెంట్ కు వెళ్లిన మంత్రి కేటీఆర్... అక్కడి ప్రజలతో ముచ్చటించి వారితో కలిసి బిర్యానీ తిన్నారు. 

(2 / 8)

చార్మినార్ సమీపంలోని ఫేమస్ షాదాబ్ రెస్టారెంట్ కు వెళ్లిన మంత్రి కేటీఆర్... అక్కడి ప్రజలతో ముచ్చటించి వారితో కలిసి బిర్యానీ తిన్నారు. 

అనంతరం మోజంజాహిలో.. స్థానికులతో కేటీఆర్ ఐస్ క్రీమ్ రుచి చూశారు. 

(3 / 8)

అనంతరం మోజంజాహిలో.. స్థానికులతో కేటీఆర్ ఐస్ క్రీమ్ రుచి చూశారు. 

గత వారం నిలోఫర్ కేఫ్ లో సందడి చేసిన కేటీఆర్ తాజాగా పాతబస్తీలో ప్రజలతో మమేకం అయ్యారు.  

(4 / 8)

గత వారం నిలోఫర్ కేఫ్ లో సందడి చేసిన కేటీఆర్ తాజాగా పాతబస్తీలో ప్రజలతో మమేకం అయ్యారు.  

మంత్రి కేటీఆర్ శుక్రవారం  ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షో ముగిసిన అనంతరం కేటీఆర్ నేరుగా చార్మినార్ షాదాబ్ రెస్టారెంట్ కి వెళ్లారు. 

(5 / 8)

మంత్రి కేటీఆర్ శుక్రవారం  ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షో ముగిసిన అనంతరం కేటీఆర్ నేరుగా చార్మినార్ షాదాబ్ రెస్టారెంట్ కి వెళ్లారు. 

రెస్టారెంట్ లో ఉన్న ప్రజలు, సిబ్బంది మంత్రి కేటీఆర్ ను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం మంత్రి బిర్యానీ ఆర్డర్ చేసి సామాన్య ప్రజలతో ముచ్చటిస్తూ బిర్యానీ తిన్నారు. 

(6 / 8)

రెస్టారెంట్ లో ఉన్న ప్రజలు, సిబ్బంది మంత్రి కేటీఆర్ ను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం మంత్రి బిర్యానీ ఆర్డర్ చేసి సామాన్య ప్రజలతో ముచ్చటిస్తూ బిర్యానీ తిన్నారు. 

అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ అక్కడ నుంచి మోజంజాహి మార్కెట్ కు వెళ్లారు కేటీఆర్. 

(7 / 8)

అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ అక్కడ నుంచి మోజంజాహి మార్కెట్ కు వెళ్లారు కేటీఆర్. 

మోజంజాహి మార్కెట్ లో ఫేమస్ ఐస్ క్రీమ్ ను కేటీఆర్ తిన్నారు. కేటీఆర్ రాకతో చార్మినార్, మోజంజాహి ప్రాంతాలు సందడిగా మారాయి. 

(8 / 8)

మోజంజాహి మార్కెట్ లో ఫేమస్ ఐస్ క్రీమ్ ను కేటీఆర్ తిన్నారు. కేటీఆర్ రాకతో చార్మినార్, మోజంజాహి ప్రాంతాలు సందడిగా మారాయి. 

ఇతర గ్యాలరీలు