మే 7 : షాకింగ్​! అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​లో రూ. 98వేల ఎగువకు..-gold price today in hyderabad 7th may 2025 check silver rates here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మే 7 : షాకింగ్​! అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​లో రూ. 98వేల ఎగువకు..

మే 7 : షాకింగ్​! అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​లో రూ. 98వేల ఎగువకు..

Published May 07, 2025 09:59 AM IST Sharath Chitturi
Published May 07, 2025 09:59 AM IST

దేశంలో బంగారం ధరలు మే 7, బుధవారం నాడు అత్యంత భారీగా పెరిగాయి! దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 2730 పెరిగి రూ. 98643కి చేరింది. హైదరాబాద్​ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 90,289గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 98,499గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,11,000గా ఉంది.

(1 / 4)

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 90,289గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 98,499గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,11,000గా ఉంది.

(PTI)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 90,295 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 98,505గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,11,900గా ఉంది.

(2 / 4)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 90,295 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 98,505గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,11,900గా ఉంది.

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,297గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,507గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,950 ఉంది.

(3 / 4)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,297గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,507గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 10,950 ఉంది.

ఇక బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 90,275 - రూ. 98,485గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,890గాను.. కేజీ వెండి రేటు రూ. 98,900గాను కొనసాగుతున్నాయి.

(4 / 4)

ఇక బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 90,275 - రూ. 98,485గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,890గాను.. కేజీ వెండి రేటు రూ. 98,900గాను కొనసాగుతున్నాయి.

(REUTERS)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు