(1 / 4)
జీ తెలుగులో ఘరానా మొగుడు సీరియల్ మే 12న లాంఛ్ కాబోతోంది. ఈ సీరియల్లో పవన్ సాయి, అక్షిత, దివ్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం.
(2 / 4)
వేయిశుభములు కలుగునీకు సీరియల్ ఈ నెలలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు సమాచారం. ఈటీవీలో టెలికాస్ట్ కానున్న ఈ సీరియల్లో మౌనిక రెడ్డి, శిల్పా చక్రవర్తి, వీజే సంయుక్త, శ్వేత, జ్యోతి గౌడ లీడ్ రోల్స్లో నటిస్తోన్నారు.
(3 / 4)
భక్తి ప్రధాన కథాంశంతో రూపొందిన రంగరంగ పాండురంగ అనే సీరియల్ త్వరలోనే జెమిని టీవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠీ సీరియల్కు డబ్బింగ్ వెర్షన్గా రంగరంగ పాండురంగ రూపుదిద్దుకోనున్నట్లు చెబుతోన్నారు.
ఇతర గ్యాలరీలు