Drinking Water From Clay Pot । మట్టికుండలోని నీరు తాగడమే మంచిది.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!-get to know health benefits of drinking water from clay pot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Get To Know Health Benefits Of Drinking Water From Clay Pot

Drinking Water From Clay Pot । మట్టికుండలోని నీరు తాగడమే మంచిది.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

Oct 25, 2022, 01:04 PM IST HT Telugu Desk
Oct 25, 2022, 01:04 PM , IST

  • Drinking Water From Clay Pot: రిఫ్రజరేటర్లు, ఆక్వాగార్డులు వచ్చాక మట్టి కుండల వాడకం తగ్గిపోయాయి. అయితే మట్టికుండల్లో ఉంచిన నీరు తాగితేనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నీరు తాగితే ఏమవుతుందంటే..

 ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి హానికరం. గ్లాస్ కంటైనర్లు సురక్షితమైనవే, అలాగే  వివిధ మెటల్ కంటైనర్లు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

(1 / 7)

ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి హానికరం. గ్లాస్ కంటైనర్లు సురక్షితమైనవే, అలాగే వివిధ మెటల్ కంటైనర్లు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

 మట్టికుండలు నేచురల్ వాటర్ ప్యూరిఫైయర్లు,  నీటిలో ఏవైనా హానికరమైన లోహాలు లేదా రసాయనాలు ఉంటే, అవి మట్టి కుండలో కలిసిపోతాయి. ఫలితంగా నీరు స్వచ్ఛంగా మారుతుంది. మరే ఇతర పదార్థాలతో తయారు చేసిన కంటైనర్లలో ఈ నాణ్యత కనిపించదు.

(2 / 7)

మట్టికుండలు నేచురల్ వాటర్ ప్యూరిఫైయర్లు, నీటిలో ఏవైనా హానికరమైన లోహాలు లేదా రసాయనాలు ఉంటే, అవి మట్టి కుండలో కలిసిపోతాయి. ఫలితంగా నీరు స్వచ్ఛంగా మారుతుంది. మరే ఇతర పదార్థాలతో తయారు చేసిన కంటైనర్లలో ఈ నాణ్యత కనిపించదు.

 గాజు పాత్రలు సురక్షితమైనవే, కానీ కొన్ని గాజు పాత్రల్లోనూ హానికరమైన రసాయనాలు కూడా ఉండవచ్చు. కానీ మట్టి కుండలు పూర్తిగా సురక్షితం.

(3 / 7)

గాజు పాత్రలు సురక్షితమైనవే, కానీ కొన్ని గాజు పాత్రల్లోనూ హానికరమైన రసాయనాలు కూడా ఉండవచ్చు. కానీ మట్టి కుండలు పూర్తిగా సురక్షితం.

మట్టి కుండ నీటిని బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంచుతుంది. ఈ నీరు తాగితే శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు.

(4 / 7)

మట్టి కుండ నీటిని బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంచుతుంది. ఈ నీరు తాగితే శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు.

మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ప్రయోజనకరమైన ఖనిజాలు చేరతాయి. ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి పెరుగుతుంది. ఇది డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(5 / 7)

మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ప్రయోజనకరమైన ఖనిజాలు చేరతాయి. ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి పెరుగుతుంది. ఇది డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మట్టి కుండలలో ఉంచిన నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఎందుకంటే మట్టిలోని కొన్ని మూలకాలు జీర్ణక్రియ లేదా జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. జీవక్రియ రేటు పెరిగితే, కొవ్వు పేరుకుపోవడం కూడా తగ్గుతుంది

(6 / 7)

మట్టి కుండలలో ఉంచిన నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఎందుకంటే మట్టిలోని కొన్ని మూలకాలు జీర్ణక్రియ లేదా జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. జీవక్రియ రేటు పెరిగితే, కొవ్వు పేరుకుపోవడం కూడా తగ్గుతుంది

సంబంధిత కథనం

సినిమాల్లో ఆఫ‌ర్స్ త‌గ్గ‌డంతో వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతోంది మెహ‌రీన్‌. హిందీలో సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు మెహ‌రీన్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.  అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 73,790గా ఉంది. కేజీ వెండి ధర రూ. 89,900గా ఉంది.కామద ఏకాదశి పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని పక్షం పదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కామద ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును పూజిస్తారు, ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం ద్వారా మానవుడు ప్రాపంచిక సుఖాన్ని పొందుతాడు. అలాగే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. అందుకే ఈ తిథి నాడు విష్ణువును పూజిస్తారు.అంగారకుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు ప్రయాణిస్తున్న రాశిలో మార్పు మాత్రమే కాకుండా అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం కుంభ రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అలాగే మార్చి 15 న శని సొంత రాశి కుంభం ప్రవేశించింది. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.రేపు విధి ఎవరికి అండగా నిలుస్తుంది? ఎవరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు