(1 / 5)
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. లక్నోలోని నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి యోగా చేశారు. దేశవ్యాప్తంగా… బీజేపీ నేతలు ఈ తరహా ఈవెంట్లో పాల్గొంటున్నారు.
(2 / 5)
అమెరికా న్యూయార్క్లో ప్రజలు భారీ స్థాయిలో తరలి వెళ్లి యోగాసనాలు వేశారు. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
(3 / 5)
జపాన్లోని సుకిజీ హోంగ్వాన్జీ ఆలయంలో.. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరుగాయి. ప్రజలు భారీ సంఖ్య పాల్గొని యోగాసనాలు వేశారు.
(4 / 5)
సిక్కింలో 15వేల అడుగుల ఎత్తులో ఉండే ముగుథంగ్ సెక్టార్ వద్ద ఐటీబీపీ జవాన్లు యోగా చేశారు. తూర్పు లద్దాఖ్లో సైతం సైనికులు యోగా చేస్తున్నారు.
(5 / 5)
శ్రీనగర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా చేయనున్నారు. బీజేపీ ప్రభుత్వం.. గత కొన్నేళ్లుగా యోగాపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.
(HT_PRINT)ఇతర గ్యాలరీలు