మంచు కురిసే వేళలో.. కశ్మీర్​ అందాలకు పర్యటకులు ఫిదా!-fresh spell of snow blankets parts of kashmir see pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మంచు కురిసే వేళలో.. కశ్మీర్​ అందాలకు పర్యటకులు ఫిదా!

మంచు కురిసే వేళలో.. కశ్మీర్​ అందాలకు పర్యటకులు ఫిదా!

Published Mar 16, 2025 09:49 AM IST Sharath Chitturi
Published Mar 16, 2025 09:49 AM IST

  • దేశవ్యాప్తంగా ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, మరోవైపు జమ్ముకశ్మీర్​లో మాత్రం మంచు కురుస్తోంది! అనేక చోట్ల హిమపాతం పర్యటకులను పలకరిస్తోంది.

బారాముల్లాలోని గుల్మార్గ్ వద్ద శనివారం మంచు కురవడంతో వాహనాల పరిస్థితి ఇలా మారింది.

(1 / 6)

బారాముల్లాలోని గుల్మార్గ్ వద్ద శనివారం మంచు కురవడంతో వాహనాల పరిస్థితి ఇలా మారింది.

(ANI - X)

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది హోలీ పండుగను జరుపుకుంటున్న సందర్భంగా పర్వతంపై భారీ హిమపాతం మధ్య ఫోటోకు ఫోజులిచ్చారు.

(2 / 6)

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది హోలీ పండుగను జరుపుకుంటున్న సందర్భంగా పర్వతంపై భారీ హిమపాతం మధ్య ఫోటోకు ఫోజులిచ్చారు.(Gourav)

2025 మార్చి 15 న శ్రీనగర్​కి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న గందర్బల్ జిల్లాలోని గుండ్ గ్రామంలో హిమపాతం సమయంలో ప్రజలు ఇలా కనిపించారు.

(3 / 6)

2025 మార్చి 15 న శ్రీనగర్​కి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న గందర్బల్ జిల్లాలోని గుండ్ గ్రామంలో హిమపాతం సమయంలో ప్రజలు ఇలా కనిపించారు.

((Photo By Waseem Andrabi /Hindustan Times))

2025 మార్చి 15న శ్రీనగర్​కి 75 కిలోమీటర్ల దూరంలోని గండేర్బల్ జిల్లాలోని గుండ్ గ్రామంలో హిమపాతం సమయంలో ఓ వ్యక్తి ఇలా కనిపించాడు.

(4 / 6)

2025 మార్చి 15న శ్రీనగర్​కి 75 కిలోమీటర్ల దూరంలోని గండేర్బల్ జిల్లాలోని గుండ్ గ్రామంలో హిమపాతం సమయంలో ఓ వ్యక్తి ఇలా కనిపించాడు.

(.(Photo By Waseem Andrabi /Hindustan Times)--)

జమ్ముకశ్మీర్​లోని పహల్గాంలో 2025, మార్చ్​ 15వ తేదీ శనివారం మంచు కురిసిన తర్వాత పర్యటకులు మంచుతో ఆడుకున్నారు.

(5 / 6)

జమ్ముకశ్మీర్​లోని పహల్గాంలో 2025, మార్చ్​ 15వ తేదీ శనివారం మంచు కురిసిన తర్వాత పర్యటకులు మంచుతో ఆడుకున్నారు.

(PTI)

శ్రీనగర్ శివార్లలో మంచు కురస్తున్న వేళ స్థానికులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లారు.

(6 / 6)

శ్రీనగర్ శివార్లలో మంచు కురస్తున్న వేళ స్థానికులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లారు.

(PTI)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు