(1 / 11)
భారతదేశం విభిన్నతకు, వైవిధ్యానికి మారుపేరు. సంపద పంపిణీలోనూ ఇది ప్రతిబింబిస్తుంది. పేద, ధనిక వర్గాల మధ్య అంతర రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా, ఫోర్బ్స్ మేగజీన్ భారత్ లోని అత్యంత సంపన్నులైన 10 మంది వివరాలను వెల్లడించింది.
(2 / 11)
(3 / 11)
ఆ తర్వాత గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.
(PTI)(4 / 11)
హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ 36.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.
(5 / 11)
(6 / 11)
(7 / 11)
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు చెందిన సైరస్ పూనావాలా 21.3 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉన్నారు.
(Livemint File Photo)(8 / 11)
20.9 బిలియన్ డాలర్ల సంపదతో డీఎల్ఎఫ్ లిమిటెడ్ చీఫ్ కుశాల్ పాల్ సింగ్ ఏడో స్థానంలో నిలిచారు.
(AFP)(9 / 11)
(10 / 11)
డీ మార్ట్ స్టోర్స్ యాజమాన్య సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ను స్థాపించిన రాధాకిషన్ దమానీ 17.6 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
(Livemint)(11 / 11)
ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ మిట్టల్ 16.4 బిలియన్ డాలర్ల సంపదతో టాప్ టెన్ లో నిలిచారు.
(REUTERS)ఇతర గ్యాలరీలు