దేవినేని ఉమా కుమారుడి వివాహం- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్ ప్రముఖులు హాజరు-ex minister devineni uma son wedding telangana cm revanth reddy lokesh dignitaries attend ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  దేవినేని ఉమా కుమారుడి వివాహం- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్ ప్రముఖులు హాజరు

దేవినేని ఉమా కుమారుడి వివాహం- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్ ప్రముఖులు హాజరు

Updated Apr 30, 2025 03:57 PM IST Bandaru Satyaprasad
Updated Apr 30, 2025 03:57 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుక కంకిపాడు అయానా కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్ సహా పలువురు ప్రముఖులు వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుక కంకిపాడు అయానా కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది.

(1 / 6)

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుక కంకిపాడు అయానా కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది.

విజయవాడ నగర శివారులోని కంకిపాడులో జరిగిన దేవినేని కుమారుడి వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరయ్యరు.

(2 / 6)

విజయవాడ నగర శివారులోని కంకిపాడులో జరిగిన దేవినేని కుమారుడి వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరయ్యరు.

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్‌, సాయి నర్మదలను ఆశీర్వదించారు.

(3 / 6)

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్‌, సాయి నర్మదలను ఆశీర్వదించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ మంత్రి నారా లోకేశ్

(4 / 6)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ మంత్రి నారా లోకేశ్

విజయవాడలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

(5 / 6)

విజయవాడలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ వచ్చిన రేవంత్‌రెడ్డికి హెలిప్యాడ్‌ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలికారు.

(6 / 6)

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ వచ్చిన రేవంత్‌రెడ్డికి హెలిప్యాడ్‌ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలికారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు