ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. సాయి సుదర్శన్ అరంగేట్రం.. తుది జట్టు ఇదే-england vs india 1st test toss england chose to field first sai sudarshan karun nair in the team ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. సాయి సుదర్శన్ అరంగేట్రం.. తుది జట్టు ఇదే

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. సాయి సుదర్శన్ అరంగేట్రం.. తుది జట్టు ఇదే

Published Jun 20, 2025 03:21 PM IST Hari Prasad S
Published Jun 20, 2025 03:21 PM IST

ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. సాయి సుదర్శన్ టెస్ట్ అరంగేట్రం చేయనుండగా.. కరుణ్ నాయర్ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్టులో ఎలా ఉందో చూడండి.

ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ శుక్రవారం (జూన్ 20) లీడ్స్ లోని హెడింగ్లీ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

(1 / 5)

ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ శుక్రవారం (జూన్ 20) లీడ్స్ లోని హెడింగ్లీ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఈ తొలి టెస్టు కోసం టీమిండియా నలుగురు పేస్ బౌలర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగుతోంది. మూడో స్థానంలో సాయి సుదర్శన్ రానుండగా.. యశస్వి, రాహుల్ ఓపెనింగ్ చేయనున్నారు.

(2 / 5)

ఈ తొలి టెస్టు కోసం టీమిండియా నలుగురు పేస్ బౌలర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగుతోంది. మూడో స్థానంలో సాయి సుదర్శన్ రానుండగా.. యశస్వి, రాహుల్ ఓపెనింగ్ చేయనున్నారు.

(AP)

నాలుగు, ఐదు స్థానాల్లో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ రానున్నారు. ఇక కరుణ్ నాయర్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.

(3 / 5)

నాలుగు, ఐదు స్థానాల్లో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ రానున్నారు. ఇక కరుణ్ నాయర్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.

(PTI)

టీమిండియా తుది జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

(4 / 5)

టీమిండియా తుది జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

(PTI)

ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

(5 / 5)

ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

(Action Images via Reuters)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు