ఓటీటీలో ఉన్న ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూశారా.. రూ.20 కోట్ల బడ్జెట్.. రూ.300 కోట్ల వసూళ్లు.. అత్యంత వివాదాస్పద సినిమా ఇది-controversial blockbuster movie the kerala story on zee5 ott collected over 300 crores with just 20 crores ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీలో ఉన్న ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూశారా.. రూ.20 కోట్ల బడ్జెట్.. రూ.300 కోట్ల వసూళ్లు.. అత్యంత వివాదాస్పద సినిమా ఇది

ఓటీటీలో ఉన్న ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూశారా.. రూ.20 కోట్ల బడ్జెట్.. రూ.300 కోట్ల వసూళ్లు.. అత్యంత వివాదాస్పద సినిమా ఇది

Published Oct 06, 2025 02:20 PM IST Hari Prasad S
Published Oct 06, 2025 02:20 PM IST

అదా శర్మ నటించిన ఈ అత్యంత వివాదాస్పద మూవీ గురించి మీకు తెలుసా? ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లవ్ జిహాద్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. ఏకంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది.

ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ వచ్చిన అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఇదీ ఒకటి. 2023లో రిలీజైంది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 6)

ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ వచ్చిన అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఇదీ ఒకటి. 2023లో రిలీజైంది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

'ది కేరళ స్టోరీ' మూవీ గురించి మనం మాట్లాడుతున్నాం. 'లవ్ జిహాద్' వంటి సున్నితమైన అంశంపై తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.

(2 / 6)

'ది కేరళ స్టోరీ' మూవీ గురించి మనం మాట్లాడుతున్నాం. 'లవ్ జిహాద్' వంటి సున్నితమైన అంశంపై తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.

ఈ సినిమాలో అదా శర్మ, సిద్ధి ఇద్నానీ, యోగితా బిహానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సబ్జెక్ట్ పై చాలా వివాదాలు తలెత్తాయి.

(3 / 6)

ఈ సినిమాలో అదా శర్మ, సిద్ధి ఇద్నానీ, యోగితా బిహానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సబ్జెక్ట్ పై చాలా వివాదాలు తలెత్తాయి.

'ది కేరళ స్టోరీ' వంటి వివాదాస్పద సినిమా విడుదలైన తర్వాత కూడా నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా పోలీసు రక్షణ తీసుకోవడానికి నిరాకరించాడు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లు సాధించింది.

(4 / 6)

'ది కేరళ స్టోరీ' వంటి వివాదాస్పద సినిమా విడుదలైన తర్వాత కూడా నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా పోలీసు రక్షణ తీసుకోవడానికి నిరాకరించాడు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లు సాధించింది.

'ది కేరళ స్టోరీ'పై పలువురు నిరసన వ్యక్తం చేయగా, పలువురు మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమాను రాజకీయంగా కూడా వ్యతిరేకించారు.

(5 / 6)

'ది కేరళ స్టోరీ'పై పలువురు నిరసన వ్యక్తం చేయగా, పలువురు మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమాను రాజకీయంగా కూడా వ్యతిరేకించారు.

రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' ప్రపంచవ్యాప్తంగా రూ.303.97 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 2023 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన తొమ్మిదో హిందీ మూవీగా నిలిచింది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

(6 / 6)

రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' ప్రపంచవ్యాప్తంగా రూ.303.97 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 2023 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన తొమ్మిదో హిందీ మూవీగా నిలిచింది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు