
(1 / 8)
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంలో శివశక్తి పూజ నిర్వహించారు, అలాగే మెహందీ వేడుక జరిగింది. అనన్య పాండే, జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, రణ్ వీర్ సింగ్, దీపికా పడుకునే వంటి బాలీవుడ్ తారలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(HT photo/VarinderChawla)
(2 / 8)
అనామిక ఖన్నా లెహంగాలో జాన్వీ కపూర్ అద్భుతంగా ఉంది. మల్టీ కలర్ ఎంబ్రాయిడరీతో కూడిన బ్రాలెట్ బ్లౌజ్ ధరించి భారీ ఆభరణాలతో తయారైంది.
(HT photo/VarinderChawla)
(3 / 8)

(4 / 8)
అనన్య పాండే పర్పుల్ లెహంగాలో మెరిసింది. ఈ ప్రత్యేకమైన దుస్తుల్లో బంగారు వర్ణంతో కూడిన వి-నెక్లైన్ బ్లౌజ్, మ్యాచింగ్ స్కర్ట్, ఆమె భుజాలపై అందంగా కప్పిన సున్నితమైన దుపట్టా ఉన్నాయి.
(HT photo/VarinderChawla)
(5 / 8)
అనితా డోంగ్రే రూపొందించిన బేబీ పింక్ అనార్కలి సూట్ లో షనయా కపూర్ అందాలను ఆరబోసింది. ఈ డ్రెస్లో బంగారంతో అలంకరించిన మెడ, కింద భారీ ఎంబ్రాయిడరీతో మెరిసింది.
(HT photo/VarinderChawla)
(6 / 8)
సంజు బాబా అలియాస్ సంజయ్ దత్ తెల్లటి కుర్తా పైజామాలో హూందాగా కనిపించాడు.
(HT photo/VarinderChawla)
(7 / 8)
అనామిక ఖన్నా రూపొందించిన కుర్తా పైజామాలో రణ్ వీర్ సింగ్ ఫ్యాషన్ ట్రెండ్ ను షేక్ చేశాడు.
(HT photo/VarinderChawla)
(8 / 8)
పవర్ కపుల్ ఎంఎస్ ధోనీ, సాక్షి ధోనీ గ్లామరస్ దుస్తుల్లో కనిపించారు. లావెండర్ అనార్కలి సూట్ లో సాక్షి మెరిసిపోగా, నల్లటి కుర్తా పైజామాలో ధోనీ క్లాసిక్ హ్యాండ్సమ్ గా కనిపించాడు.
(HT photo/VarinderChawla)ఇతర గ్యాలరీలు