(1 / 4)
ఎన్డీఏ కూటమి విజయం నేపథ్యంలో నిర్వహించిన సంబరాల్లో మహారాష్ట్ర ప్రస్తుత సీఎం ఏక్నాథ్ శిండే పాల్గొన్నారు.
(PTI)(2 / 4)
అకోలాలోని బీజేపీ కార్యాలయం బయట బీజేపీ శ్రేణుల సంబరాలు. మధ్యాహ్నం 1 గంట సమయానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 221 స్థానాల్లో ముందంజలో ఉంది. 288 అసెంబ్లీ సీట్లల్లో మెజారిటీ మార్క్ 145
(Neeraj Bhange)(3 / 4)
సీఎం ఏక్నాథ్ శిండే నివాసం వద్ద సంబరాలు జరిగాయి. అయితే, ఈసారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో సీఎం పదవి దేవేంద్ర ఫడణవీస్కి వెళ్లే అవకాశం ఉంది. తుది నిర్ణయం త్వరలోనే వెలువడనుంది.
(PTI)(4 / 4)
మహారాష్ట్రలో విపక్ష మహా వికాశ్ అఘాడీ డీలాపడింది. కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం కేవలం 57 స్థానాల్లోనే లీడింగ్లో ఉంది.
(AFP)ఇతర గ్యాలరీలు