పీహెచ్‌‌డీ చేయాలనుకునేవారికి బిగ్ అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల!-big alert for students aprcet notification released for phd entrance check application and exam dates here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  పీహెచ్‌‌డీ చేయాలనుకునేవారికి బిగ్ అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల!

పీహెచ్‌‌డీ చేయాలనుకునేవారికి బిగ్ అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల!

Published Oct 06, 2025 10:10 AM IST Anand Sai
Published Oct 06, 2025 10:10 AM IST

పీజీ కంప్లీట్ చేసిన విద్యార్థులకు గుడ్‌న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(APRCET-2024-25) పీహెచ్‌‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. పీహెచ్‌‌డీ కోర్సులకు అడ్మిషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024-25) నోటిఫికేషన్ విడుదల చేసింది.

(1 / 4)

ఏపీలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. పీహెచ్‌‌డీ కోర్సులకు అడ్మిషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024-25) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుల్ టైమ, పార్ట్ టైమ్ పీహెచ్‌‌డీ ప్రోగ్రామ్‌లకు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీలు సహా)లో ప్రవేశం ఇవ్వడం కోసం పరీక్ష నిర్వహిస్తారు.

(2 / 4)

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుల్ టైమ, పార్ట్ టైమ్ పీహెచ్‌‌డీ ప్రోగ్రామ్‌లకు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీలు సహా)లో ప్రవేశం ఇవ్వడం కోసం పరీక్ష నిర్వహిస్తారు.

ఇందుకోసం పరీక్షలు 03-11-2025 నుండి 07-11-2025 వరకు పరీక్షలు జరుగుతాయని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.  రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫీజును ఏపీ ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.

(3 / 4)

ఇందుకోసం పరీక్షలు 03-11-2025 నుండి 07-11-2025 వరకు పరీక్షలు జరుగుతాయని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫీజును ఏపీ ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.

ఈ అప్లికేషన్లను అర్హత గల అభ్యర్థులు 07-10-2025 నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఆర్‌సీఈటీ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ లేదా.. సంబంధిత యూనివర్సిటీ వెబ్‌సైట్లను కూడా చూడవచ్చు.

(4 / 4)

ఈ అప్లికేషన్లను అర్హత గల అభ్యర్థులు 07-10-2025 నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఆర్‌సీఈటీ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ లేదా.. సంబంధిత యూనివర్సిటీ వెబ్‌సైట్లను కూడా చూడవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు