ఎయిరిండియా విమాన ప్రమాద శిథిలాల్లో భగవద్గీత- చెక్కు చెదరని పవిత్ర గ్రంథం!-bhagavad gita found in air india plane crash debris ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఎయిరిండియా విమాన ప్రమాద శిథిలాల్లో భగవద్గీత- చెక్కు చెదరని పవిత్ర గ్రంథం!

ఎయిరిండియా విమాన ప్రమాద శిథిలాల్లో భగవద్గీత- చెక్కు చెదరని పవిత్ర గ్రంథం!

Published Jun 14, 2025 07:20 AM IST Sharath Chitturi
Published Jun 14, 2025 07:20 AM IST

జూన్​ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో 260కుపైగా మంది మరణించారు. క్రాష్​ ధాటికి విమానం కూలిపోయింది, భవనం దెబ్బతింది. కానీ ఒక ప్యాసింజర్​కి చెందిన భగవద్గీత గ్రంథం చెక్కుచెదరలేదు!

అహ్మదాబాద్​లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్​ భారత దేశాన్ని షాక్​కు గురిచేసింది. విశ్వాస్​ కుమార్​ అనే ప్రయాణికుడు మాత్రమే బతికి బయపడ్డాడు.

(1 / 5)

అహ్మదాబాద్​లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్​ భారత దేశాన్ని షాక్​కు గురిచేసింది. విశ్వాస్​ కుమార్​ అనే ప్రయాణికుడు మాత్రమే బతికి బయపడ్డాడు.

(Bloomberg)

విమాన ప్రమాదం సమయంలో అందులోని 1.2లక్షల లీటర్ల ఇంధన కాలిపోయింది. ఫలితంగా ప్రయాణికుల్లో చాలా మంది అగ్నికి ఆహుతైపోయారు. అంతేకాదు, విమానం కూడా చాలా వరకు మంటల్లో కాలిపోయింది.

(2 / 5)

విమాన ప్రమాదం సమయంలో అందులోని 1.2లక్షల లీటర్ల ఇంధన కాలిపోయింది. ఫలితంగా ప్రయాణికుల్లో చాలా మంది అగ్నికి ఆహుతైపోయారు. అంతేకాదు, విమానం కూడా చాలా వరకు మంటల్లో కాలిపోయింది.

కాగా, ఘటనాస్థలం వద్ద శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులకు ఒక షాకింగ్​ సంఘటన ఎదురైంది.

(3 / 5)

కాగా, ఘటనాస్థలం వద్ద శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులకు ఒక షాకింగ్​ సంఘటన ఎదురైంది.

శిథిలాల మధ్య ఒక భగవద్గీత కనిపించింది. అదు దాదాపు చెక్కుచెదరకుండా ఉంది. పేజీలు, చిత్రాలు, అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవిత్ర గ్రంథం కవర్​ మాత్రమే స్వల్పంగా దెబ్బతినట్టు కనిపిస్తోంది.

(4 / 5)

శిథిలాల మధ్య ఒక భగవద్గీత కనిపించింది. అదు దాదాపు చెక్కుచెదరకుండా ఉంది. పేజీలు, చిత్రాలు, అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవిత్ర గ్రంథం కవర్​ మాత్రమే స్వల్పంగా దెబ్బతినట్టు కనిపిస్తోంది.

అహ్మదాబాద్​లో ఎయిరిండియా విమానం ఢీకొట్టిన భవనం పరిస్థితి ఇది! అలాంటిది.. విమానం లోపల ఉన్న భగవద్గీత చెక్కుచెదరకుండా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది!

(5 / 5)

అహ్మదాబాద్​లో ఎయిరిండియా విమానం ఢీకొట్టిన భవనం పరిస్థితి ఇది! అలాంటిది.. విమానం లోపల ఉన్న భగవద్గీత చెక్కుచెదరకుండా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది!

(PTI)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు