BJP Telangana : ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి.. సొంత పార్టీ నేతలకు బండి సంజయ్ కౌంటర్..!-bandi sanjay comments on bjp party leaders ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bjp Telangana : ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి.. సొంత పార్టీ నేతలకు బండి సంజయ్ కౌంటర్..!

BJP Telangana : ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి.. సొంత పార్టీ నేతలకు బండి సంజయ్ కౌంటర్..!

Published Jul 21, 2023 05:42 PM IST Maheshwaram Mahendra Chary
Published Jul 21, 2023 05:42 PM IST

  • Bandi Sanjay Comments: బీజేపీ నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారు. ఢిల్లీకి వెళ్లి తప్పుడు ఫిర్యాదులు చేయటం మానుకోవాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలన్నారు బండి  సంజయ్‌..  కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండి అంటూ కామెంట్స్ చేశారు.

(1 / 5)

ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలన్నారు బండి  సంజయ్‌..  కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండి అంటూ కామెంట్స్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి   బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఓవైపు కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూనే… సొంత పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

(2 / 5)

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి   బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఓవైపు కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూనే… సొంత పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

కనీసం కిషన్ రెడ్డి మీద అయినా ఢిల్లీకి పోయి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం మానేయాలన్నారు బండి సంజయ్. కార్యకర్తల నమ్మకాన్ని దెబ్బతీయవద్దని కోరారు. 

(3 / 5)

కనీసం కిషన్ రెడ్డి మీద అయినా ఢిల్లీకి పోయి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం మానేయాలన్నారు బండి సంజయ్. కార్యకర్తల నమ్మకాన్ని దెబ్బతీయవద్దని కోరారు. 

పార్టీ సిద్ధాంతాల కోసం పని చేసే నాయకుడు కిషన్ రెడ్డి అని బండి సంజయ్ ప్రశంసించారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలందరం కలిసి పని చేస్తామన్నారు.

(4 / 5)

పార్టీ సిద్ధాంతాల కోసం పని చేసే నాయకుడు కిషన్ రెడ్డి అని బండి సంజయ్ ప్రశంసించారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలందరం కలిసి పని చేస్తామన్నారు.

బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడిపోతున్నారని బండి సంజయ్ అన్నారు.  అందుకే ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 

(5 / 5)

బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడిపోతున్నారని బండి సంజయ్ అన్నారు.  అందుకే ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 

ఇతర గ్యాలరీలు