(1 / 5)
బాబా వంగా చెప్పిన జోస్యం ప్రపంచాన్ని చాలాసార్లు నివ్వెరపరిచింది. 1997లో ప్రిన్సెస్ డయానా మరణం నుంచి 2001లో న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ కూలిపోవడం వరకు ఆమె అంచనాలు తప్పు కాలేదు. అలాంటి జ్యోతిష్యురాలు ప్రకారం ఈ ఏడాది కలిసి వచ్చే మూడు రాశులేవో చూడండి.
(2 / 5)
బల్గేరియాకు చెందిన బాబా వంగా తాను జీవించి ఉన్న సమయంలోనే ప్రపంచంలో జరగబోయే అత్యంత భయానక ఘటనల గురించి అంచనా వేసింది. అదే సమయంలో ఏడాది ప్రకారం అనుకూల సమయాలను ముందుగానే చూసింది. మరి 2025 ఏడాదికిగాను బాబా వంగా అంచనాల ప్రకారం.. కలిసి వచ్చే మూడు రాశులేవో చూడండి.
(3 / 5)
మేష రాశి: 2025లో ఈ రాశి వాళ్ల అదృష్టంలో భారీ మార్పు ఉండవచ్చు. ఫలితంగా వీరు అనేక ఆసక్తికరమైన ఫలితాలను పొందవచ్చు. గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాధ్యమయ్యే మార్పులు ఏవైనా వస్తే మీరు సానుకూలంగా ఆలోచించాలి. చొరవ తీసుకోవాలి. ధైర్యం ఉండాలి. ఓపెన్ మైండ్ తో, పూర్తి నమ్మకంతో ముందుకు సాగాలి.
(4 / 5)
వృషభ రాశి : 2025లో ఈ రాశి వాళ్లు ఎక్కడికి వెళ్లినా విజయం సాధిస్తారు. వీళ్ల జీవితం.. శ్రేయస్సు, విజయంతో నిండి ఉంటుంది. ఈ సారి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఆశించినది నెరవేరుతుంది. ఆర్థికంగా కూడా విజయం సాధిస్తారు. తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే ఎన్నో లాభాలు వస్తాయి.
ఇతర గ్యాలరీలు