బాబా వంగా షాకింగ్ అంచనాలు: వచ్చే ఏడాది కూడా ఇండియాలో భారీ వరదలు, రికార్డు వేడి.. నగరాలకు నీటి ఎద్దడి.. చైనా గురించి ఇలా-baba vanga predictions about india in 2026 floods and heat to scare cities in india china to dominate usa ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బాబా వంగా షాకింగ్ అంచనాలు: వచ్చే ఏడాది కూడా ఇండియాలో భారీ వరదలు, రికార్డు వేడి.. నగరాలకు నీటి ఎద్దడి.. చైనా గురించి ఇలా

బాబా వంగా షాకింగ్ అంచనాలు: వచ్చే ఏడాది కూడా ఇండియాలో భారీ వరదలు, రికార్డు వేడి.. నగరాలకు నీటి ఎద్దడి.. చైనా గురించి ఇలా

Published Oct 07, 2025 07:21 PM IST Hari Prasad S
Published Oct 07, 2025 07:21 PM IST

బాబా వంగా అంచనాలు తప్పు కాలేదని చాలా మంది నమ్ముతారు. ఎప్పుడో 1996లో కన్నుమూసిన ఈమె.. వచ్చే ఏడాది ఇండియా గురించి కొన్ని షాకింగ్ అంచనాలు చేసింది. వాటి ప్రకారం భారీ వరదలు, రికార్డు వేడి ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి.

బల్గేరియాకు చెందిన బాబా వంగా 1911లో పుట్టి, 1996లో మరణించింది. అయితే ఆమె 5 వేల సంవత్సరం వరకు కూడా భవిష్యత్తును అంచనా వేసిందని, వాటిలో ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయని నమ్ముతారు. మరి ఇండియా గురించి, అందులోనూ 2026 ఏడాది గురించి ఆమె ఏం చెప్పిందో చూడండి.

(1 / 5)

బల్గేరియాకు చెందిన బాబా వంగా 1911లో పుట్టి, 1996లో మరణించింది. అయితే ఆమె 5 వేల సంవత్సరం వరకు కూడా భవిష్యత్తును అంచనా వేసిందని, వాటిలో ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయని నమ్ముతారు. మరి ఇండియా గురించి, అందులోనూ 2026 ఏడాది గురించి ఆమె ఏం చెప్పిందో చూడండి.

2026 గురించి బాబా వంగా అంచనాల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని రిపోర్టులు వచ్చాయి. వాటి ప్రకారం ఇండియాలో బాబా వంగా వచ్చే ఏడాది ప్రకృతి వైపరీత్యాలు జరగబోతున్నాయని అంచనా వేసినట్లుగా ఉంది.

(2 / 5)

2026 గురించి బాబా వంగా అంచనాల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని రిపోర్టులు వచ్చాయి. వాటి ప్రకారం ఇండియాలో బాబా వంగా వచ్చే ఏడాది ప్రకృతి వైపరీత్యాలు జరగబోతున్నాయని అంచనా వేసినట్లుగా ఉంది.

2026లో కూడా మన దేశం భారీ వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని బాబా వంగా అంచనా వేసింది. రికార్డు వేడి, రికార్డు వర్షాల వల్ల ప్రజా జీవితం దెబ్బతిననుంది. అంతే కాదు ఇండియాలోని అనేక నగరాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి. గత కొన్ని నెలలుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నందున బాబా వంగా అంచనాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

(3 / 5)

2026లో కూడా మన దేశం భారీ వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని బాబా వంగా అంచనా వేసింది. రికార్డు వేడి, రికార్డు వర్షాల వల్ల ప్రజా జీవితం దెబ్బతిననుంది. అంతే కాదు ఇండియాలోని అనేక నగరాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి. గత కొన్ని నెలలుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నందున బాబా వంగా అంచనాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

బాబా వంగా 1996 ఆగస్టు 11 న రొమ్ము క్యాన్సర్ తో మరణించింది. నిజానికి తన మరణాన్ని కూడా ఆమె ముందుగానే ఊహించిందని చెబుతారు.

(4 / 5)

బాబా వంగా 1996 ఆగస్టు 11 న రొమ్ము క్యాన్సర్ తో మరణించింది. నిజానికి తన మరణాన్ని కూడా ఆమె ముందుగానే ఊహించిందని చెబుతారు.

బాబా వంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా అప్పట్లోనే అంచనా వేసింది. 2026, 2028 మధ్య చైనా శక్తి యునైటెడ్ స్టేట్స్ ను అధిగమిస్తుందని చెప్పడం గమనార్హం.

(5 / 5)

బాబా వంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా అప్పట్లోనే అంచనా వేసింది. 2026, 2028 మధ్య చైనా శక్తి యునైటెడ్ స్టేట్స్ ను అధిగమిస్తుందని చెప్పడం గమనార్హం.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు