Ayodhya Kashi IRCTC Tour : కాశీ, అయోధ్య సహా 6 పుణ్య క్షేత్రాల తీర్థయాత్ర-సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ-ayodhya kashi irctc tour package 10 days 6 holy place visit start from secunderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ayodhya Kashi Irctc Tour : కాశీ, అయోధ్య సహా 6 పుణ్య క్షేత్రాల తీర్థయాత్ర-సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Ayodhya Kashi IRCTC Tour : కాశీ, అయోధ్య సహా 6 పుణ్య క్షేత్రాల తీర్థయాత్ర-సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Published Sep 17, 2024 07:13 PM IST Bandaru Satyaprasad
Published Sep 17, 2024 07:13 PM IST

  • Ayodhya Kashi IRCTC Tour : కాశీ, అయోధ్యతో పాటు పలు పవిత్ర పుణ్య క్షేత్రాల దర్శనానికి సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ను కవర్ చేస్తూ భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు నడపనున్నారు. 10 రోజుల టూర్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది.

కాశీ, అయోధ్యతో పాటు పలు పవిత్ర పుణ్య క్షేత్రాల దర్శనానికి సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూరి, కోణార్క్, గయ,  వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ను కవర్ చేస్తూ భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు నడపనున్నారు. 

(1 / 6)

కాశీ, అయోధ్యతో పాటు పలు పవిత్ర పుణ్య క్షేత్రాల దర్శనానికి సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూరి, కోణార్క్, గయ,  వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ను కవర్ చేస్తూ భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు నడపనున్నారు. 

10 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన తీర్థయాత్రలు, పలు ఆలయాలు దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.16,820 గా ఐఆర్సీటీసీ నిర్ణయించింది. సెప్టెంబర్ 28న అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలులో మొత్తం సీట్ల సంఖ్య 718(ఎస్ఎల్: 460, 3ఏసీ: 206, 2ఏసీ: 52)

(2 / 6)

10 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన తీర్థయాత్రలు, పలు ఆలయాలు దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.16,820 గా ఐఆర్సీటీసీ నిర్ణయించింది. సెప్టెంబర్ 28న అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలులో మొత్తం సీట్ల సంఖ్య 718(ఎస్ఎల్: 460, 3ఏసీ: 206, 2ఏసీ: 52)

టూర్ ధరలు :   ఎకానమీ (SL) -రూ 16,820(పెద్దలకు), రూ. 15,700(పిల్లలకు)స్టాండర్ట్(3AC) -రూ. 26,680(పెద్దలకు), రూ. 25,370(పిల్లలకు)కంఫర్ట్ (2AC)- రూ. 34,950(పెద్దలకు), రూ. 33,380(పిల్లలకు)

(3 / 6)

టూర్ ధరలు :   
ఎకానమీ (SL) -రూ 16,820(పెద్దలకు), రూ. 15,700(పిల్లలకు)
స్టాండర్ట్(3AC) -రూ. 26,680(పెద్దలకు), రూ. 25,370(పిల్లలకు)
కంఫర్ట్ (2AC)- రూ. 34,950(పెద్దలకు), రూ. 33,380(పిల్లలకు)

28.09.2024 - సికింద్రాబాద్ లో భారత్ గౌరవ్ రైలు బయలుదేరుతుంది.   29.09.2024- పూరీ జగన్నాథ ఆలయ సందర్శన30.09.2024 - కోణార్క్ సూర్య దేవాలయం సందర్శన  01.10.2024 - బుద్ధగయలో విష్ణుపాద్ ఆలయం సందర్శన 02.10.2024 - బెనారస్ సారనాథ్‌ స్థూపం సందర్శన

(4 / 6)

28.09.2024 - సికింద్రాబాద్ లో భారత్ గౌరవ్ రైలు బయలుదేరుతుంది.   
29.09.2024- పూరీ జగన్నాథ ఆలయ సందర్శన
30.09.2024 - కోణార్క్ సూర్య దేవాలయం సందర్శన  
01.10.2024 - బుద్ధగయలో విష్ణుపాద్ ఆలయం సందర్శన 
02.10.2024 - బెనారస్ సారనాథ్‌ స్థూపం సందర్శన

03.10.2024 - కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం సాక్షి గంగా హారతి వీక్షిస్తారు. 04.10.2024 - అయోధ్య రామమందిరాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం సరయు నది వద్ద హారతి వీక్షిస్తారు.  

(5 / 6)

03.10.2024 - కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం సాక్షి గంగా హారతి వీక్షిస్తారు. 


04.10.2024 - అయోధ్య రామమందిరాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం సరయు నది వద్ద హారతి వీక్షిస్తారు.  

05.10.2024 - పవిత్ర  త్రివేణిసంగమం - గంగా, యమునా, సరస్వతి సంగమం వద్ద స్నానం ఆచరిస్తారు. అనంతరం ప్రయాగ్‌రాజ్ నుంచి సికింద్రాబాద్‌కి తిరుగు ప్రయాణం కోసం రైలు ఎక్కుతారు. 06, 07.10.2024- తిరుగు ప్రయాణం, గమ్యస్థానానికి చేరుకుంటారు.  

(6 / 6)

05.10.2024 - పవిత్ర  త్రివేణిసంగమం - గంగా, యమునా, సరస్వతి సంగమం వద్ద స్నానం ఆచరిస్తారు. అనంతరం ప్రయాగ్‌రాజ్ నుంచి సికింద్రాబాద్‌కి తిరుగు ప్రయాణం కోసం రైలు ఎక్కుతారు. 


06, 07.10.2024- తిరుగు ప్రయాణం, గమ్యస్థానానికి చేరుకుంటారు. 
 

ఇతర గ్యాలరీలు